Home » Omicron
ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో భారీ స్థాయిలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు..
కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గిందని సీఎం జగన్ అన్నారు. ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందన్నారు. రూ.30వేల కోట్ల భారం పడిందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీలో..
మళ్లీ కోవిడ్ వ్యాపిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా మరోసారి విద్యాసంస్థలను మూసివేస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి..
ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికి చేరువలో ఒమిక్రాన్ కేసులు..!_
దేశంలో ఘోరమైన కరోనావైరస్ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 6వేల 822 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
ఓ వైపు కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"వ్యాప్తి గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో కర్ణాటకలోని ఓ స్కూలో రోజురోజుకీ కోవిడ్ బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది.
ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. రోజువారీ కేసులు, మరణాల్లో తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 18వేల 788 కరోనా పరీక్షలు నిర్వహించగా..
కరోనా వ్యాక్సిన్ మత్తుమందు..నాకు బలవంతంగా వేయాలని చూస్తే ఊరు వదిలిపోతా అంటూ ఓ వ్యక్తి నానా హంగామా చేశారు. ఎంతగా నచ్చచెప్పినా వినలేదు. ఇంటికి తాళం పెట్టి మరీ పారిపోయాడు.
తాజాగా అందిన సమచారం ప్రకారం వీరిలో ఒకరికి ఒమిక్రాన్ నెగిటివ్గా వైద్యులు నిర్ధారించారు. ఈ మహిళ బ్రిటన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.