Home » Omicron
ఒమిక్రాన్ చాపకింద నీరులా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో..మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపధ్యంలో ప్రతి ఒక్కరూ రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ
తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం..హైదరాబాద్లో రెండు కేసులు
వ్యాక్సిన్ లు చాలా వరకు ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కొంత వరకు ఉపయోపడుతున్నాయన్నారు. యూకే లో ఒమిక్రాన్ తో ఒక మరణం నమోదనట్లు వెల్లడైందన్నారు.
అబుదాబి నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వీరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు...
గడిచిన పది రోజుల్లో, దేశంలో 50కి పైగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
కరోనా ఫస్ట్ వేవ్ వేరియంట్.. సెకండ్ వేవ్ లో బీటా వేరియంట్ లు లేనంత వేగంగా విజృంభిస్తుంది ఒమిక్రాన్. దాదాపు మూడో వేవ్ రాబోతుందని సూచిస్తున్న నిపుణుల వర్గాలు పలు జాగ్రత్తలు తప్పనిసరి.
దక్షిణాఫ్రికా, యూకే తదితర దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"వ్యాప్తిని ప్రారంభంలోనే కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరనమైన అన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే
ఆరు నెలల్లోపు 3 ఏళ్లు పైబడిన పిల్లలందరి కోసం కోవిడ్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఓ వైపు కరోనా,మరొవైపు కొత్త వేరియంట్