Home » One Day
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను ఒక్కరోజుపాటు సస్పెండ్ చేశారు.
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ కు గురయ్యారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్క రోజు పాటు 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. సభ నుంచి టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. అసెంబ్లీ నుంచి 14 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.
ఓ వ్యక్తి 24 గంటల్లో 10 సార్లు కొవిడ్ వ్యాక్సిన్లు వేయించుకున్నాడు.దీంతో రంగంలోకి దిగింది ఆరోగ్యశాఖ. దర్యాప్తు చేపట్టగా నిజమేనని నిర్ధారణ జరిగింది.
ఉల్లి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. హైదరాబాద్ మలక్పేట వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం కిలో ఉల్లి ధర ఏకంగా రూ.7లకు పెరిగింది. ఒక్కరోజు 1,680 క్వింటాళ్ల దిగుమతి తగ్గడంతో ధరలు పెరిగాయి.
ఏపీలో మెగా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతోంది. ఒకేరోజు 8లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న క్రమంలో ఉదయం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచం మీద దండయాత్ర చేస్తుంది. ముఖ్యంగా మన దేశంలో సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంది. రోజుకి లక్షలలో కేసులతో ప్రభుత్వాలకు దిక్కుతోచని విధంగా హడలెత్తిస్తోంది. గత ఏడాది కరోనా విజృంభణ సమయంలో అందరూ వ్యాక్సిన్ ఎప్పుడొస్�
deepika padukone praising rahul gandhi:బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనెకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. .గతంలో ఓ ఇంటర్య్వూలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దీపిక ప్రశంసలు కురిపించిన వీడియో ఒక్కటి సోష
తెలంగాణలో బుధవారం (జులై 15, 2020) 1,597 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 796 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 39,342 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్య�
అగ్రరాజ్యం ఇప్పుడు వణికిపోతోంది. ఎదో శత్రుదేశంతో కాదు..కరోనా రాకాసితో. వేలాది మంది చనిపోతున్నారు. ఒక్క రోజులోనే రెండు వేల మంది చనిపోతుండడంతో అక్కడ ఎలాంటి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య అధికమౌతున్నాయి.