-
Home » one dead
one dead
Two Killed : డీసీఎం దగ్ధమై క్లీనర్ సజీవ దహనం, రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి
September 3, 2023 / 01:04 PM ISTప్రమాదం జరిగిన స్థలంలోనే క్లీనర్ పూర్తిగా కాలిపోయాడు. హనుమకొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
Uttar Pradesh: పెళ్లిలో రసగుల్లా కోసం గొడవ.. ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు
October 28, 2022 / 08:38 AM ISTపెళ్లిలో రసగుల్లాల విషయంలో తలెత్తిన ఘర్షణ ఒకరి మృతికి కారణమైంది. విందు భోజనంలో రసగుల్లాలు సరిపడినంతగా లేకపోవడంతో వధూవరుల తరఫు బంధువులు వాగ్వాదానికి దిగారు. ఇది చివరకు ఘర్షణకు దారితీసింది.
Helium Tank: బెలూన్ల కోసం వాడే హీలియం సిలిండర్ పేలి ఒకరు మృతి.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యం
October 3, 2022 / 06:28 PM ISTబెలూన్లలో గాలి నింపేందుకు వాడే హీలియం సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జరిగింది.
Hyderabad : తీరు మార్చుకోని మందుబాబులు.. మద్యం మత్తుకు మరో ప్రాణం బలి
April 25, 2022 / 11:51 AM ISTహయత్నగర్ మదర్ డైరీ వద్ద బైక్పై వెళ్తున్న రఘురామ్ను బొలెరో వాహనం ఢీకొట్టడంతో అతను చనిపోయాడు. మృతుడు కుంట్లూర్ కు చెందిన వాసిగా గుర్తించారు.
Corona Cases : తెలంగాణలో కొత్తగా 2,387 కరోనా కేసులు
February 4, 2022 / 09:06 PM ISTరాష్ట్రంలో ప్రస్తుతం 30,931 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు వైరస్ సోకి 4,097 మంది మరణించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 688 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
Guntur : గుంటూరు జిల్లాలో మాజీ జవాన్ కాల్పులు..ఒకరు మృతి
August 29, 2021 / 08:51 PM ISTగుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం రేపాయి. మాచర్ల మండలంలోని రాయవరంలో మాజీ జవాన్ కాల్పులు జరుపడంతో ఒకరు మృతి చెందారు. పొలం వివాదంతో ప్రత్యర్థి వర్గంపై సాంబశివరావు కాల్పులు జరిపాడు.
ఏపీలో కొత్తగా 319 కరోనా కేసులు, ఒకరు మృతి
January 8, 2021 / 07:35 PM IST319 new corona cases in AP, one dead : ఏపీలో కొత్తగా 319 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 59,671 శాంపిల్స్…
ఏపీలో కొత్తగా 295 కరోనా కేసులు…కోలుకున్నది 368 మంది
January 7, 2021 / 08:07 PM IST295 new corona cases in AP : ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 295 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి ఒకరు మృతి…
ఏలూరులో వ్యాధి వాటర్ వల్ల కాదు.. ఏం వైద్యం చేయాలో తెలియట్లేదు!
December 7, 2020 / 06:52 AM ISTEluru:పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వందల మంది అంతుచిక్కని వ్యాధి బారిన పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోండగా.. పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురవడంపై కేంద్రం ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ…
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం : ఒకరి మృతి
April 23, 2019 / 02:52 PM ISTహైదరాబాద్ లో విషాదం నెలకొంది. బైక్ ను టాటా ఏస్ ఆటో రిక్షా ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కూకట్ పల్లికి చెందిన నక్కా రవి (35).. (ఏప్రిల్ 22,…