Home » one dead
ప్రమాదం జరిగిన స్థలంలోనే క్లీనర్ పూర్తిగా కాలిపోయాడు. హనుమకొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
పెళ్లిలో రసగుల్లాల విషయంలో తలెత్తిన ఘర్షణ ఒకరి మృతికి కారణమైంది. విందు భోజనంలో రసగుల్లాలు సరిపడినంతగా లేకపోవడంతో వధూవరుల తరఫు బంధువులు వాగ్వాదానికి దిగారు. ఇది చివరకు ఘర్షణకు దారితీసింది.
బెలూన్లలో గాలి నింపేందుకు వాడే హీలియం సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జరిగింది.
హయత్నగర్ మదర్ డైరీ వద్ద బైక్పై వెళ్తున్న రఘురామ్ను బొలెరో వాహనం ఢీకొట్టడంతో అతను చనిపోయాడు. మృతుడు కుంట్లూర్ కు చెందిన వాసిగా గుర్తించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 30,931 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు వైరస్ సోకి 4,097 మంది మరణించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 688 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం రేపాయి. మాచర్ల మండలంలోని రాయవరంలో మాజీ జవాన్ కాల్పులు జరుపడంతో ఒకరు మృతి చెందారు. పొలం వివాదంతో ప్రత్యర్థి వర్గంపై సాంబశివరావు కాల్పులు జరిపాడు.
319 new corona cases in AP, one dead : ఏపీలో కొత్తగా 319 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 59,671 శాంపిల్స్ ను పరీక్షించారు. కరోనా వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. ఏపీలో గత 24 గంటల్లో 308 మంది కరోనా నుంచి పూర్తిగా కొలుకుని డిశ్చార్జ్ అయ్యార�
295 new corona cases in AP : ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 295 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 59,410 శాంపిల్స్ ను పరీక్షించారు. కరోనా వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. గడిచిన 24 �
Eluru:పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వందల మంది అంతుచిక్కని వ్యాధి బారిన పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోండగా.. పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురవడంపై కేంద్రం ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో కేంద్ర
హైదరాబాద్ లో విషాదం నెలకొంది. బైక్ ను టాటా ఏస్ ఆటో రిక్షా ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కూకట్ పల్లికి చెందిన నక్కా రవి (35).. (ఏప్రిల్ 22, 2018) సోమవారం రాత్రి మాదాపూర్ లోని మలేషియా టౌన్ షిప్ ఫోర్త్ ఫేజ్ దగ్గర రోడ్డుపై �