Home » Ongole politics
ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఈసారి ఒంగోలు నియోజకవర్గం నుంచా? గిద్దలూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారా అనే చర్చ జిల్లా రాజకీయాల్లో కొనసాగుతుంది.
ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి పలుసార్లు గిద్దలూరులో పర్యటించడం, స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేపట్టడం అన్నారాంబాబుకు కోపాన్ని తెప్పించాయి.
ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితులు చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఎంపీ విజయసాయిరెడ్డికి అసలు విషయాలన్నీ అర్థమైనట్లు చెబుతున్నారు. ఒక్కో నియోజకవర్గంపై సమీక్ష చేసిన విజయసాయిరెడ్డి..
ఒక్క ఒంగోలు మినహా ఏ ఒక్క నియోజకవర్గంలోనూ పార్టీలో ఐక్యత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయకర్తగా నియమితులైన విజయసాయిరెడ్డికి కత్తిమీద సాములా తయారైంది పరిస్థితి.
Balineni Srinivas Reddy : పార్టీలో కొందరు కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేశారు. దీన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లా. అన్ని సమస్యలు తీరతాయని సీఎం జగన్ భరోసా ఇచ్చారు.
ఎలాగైనా సరే ఈసారి ఒంగోలు కోటపై.. పసుపు జెండా ఎగరేయాలని కసితో తెలుగుదేశం కనిపిస్తోంది. వైసీపీ కూడా మరోసారి గెలిచి.. సత్తా చాటాలని చూస్తోంది.
ఓటమి భయంతో మాగుంట