Home » Online
గుంటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కేసులో మరో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నగ్నచిత్రాలు తీసిన వరుణ్, వాటిని పోర్న్ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన కౌ�
కరోనా వైరస్ నేపథ్యంలో విద్యాసంవత్సరం ప్రారంభం కానందున ప్రైవేటుస్కూళ్ల ఆన్లైన్ తరగతులపై ప్రభుత్వ వైఖరేమిటని విద్యాశాఖను హైకోర్టు ప్రశ్నించింది. ఆన్లైన్ తరగతులకు అనుమతి ఉందా? లేదా? చెప్పాలని పేర్కొంది. ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్ తరగ�
గుంటూరులో యువతి నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మూడేళ్లు నరకం చూసిన యువతి చివరికి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. యువతిని వేధించిన వారిలో ఒక నిందితుడి తల్లిదండ్రులు పో�
దొంగలు మనుషుల్ని బెదిరించి దోచుకెళ్తుంటారు. దయ, జాలి, కనికరం ఏమీ ఉండవు. వినకపోతే చితగ్గొడుతారు. అడ్డొస్తే చంపి విలువైన వస్తువుల్ని దోచుకెళ్తారు. కానీ పాకిస్తాన్లోని కరాచీలో మాత్రం ఇద్దరు దొంగలు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఓ వ్యక్తి దగ్గ�
మద్యం షాపుల దగ్గర తెలుగు రాష్ట్రాల్లోనూ భౌతికదూరం అమలు కావడం లేదు. మందుబాబులు మద్యం కోసం భారీగా వైన్షాపులకు తరలివస్తున్నారు. దీంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. మద్యం కోసం ఎగబడుతున్నారు. చాలా చోట్ల భౌతికదూరం అమలు ప�
బంగారం అంటే మనకో సెంటిమెంట్.. పసిడి అంటే మనకో శుభసూచకం.. మరి అక్షయ తృతీయ రోజున గోల్డ్ కొనేదెలా.. దేశవ్యాప్తంగా అన్నీ బంద్ కావడంతో చాలామంది శుభదినంగా భావించే అక్షయ తృతీయ రోజున పసిడి కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.. ఐతే దీనికోసమే జ్యువెలరీ �
సాధారణంగా ఉపాధ్యాయులు తరగతిలో విద్యార్థులకు పాఠాలు బెబుతారు. కానీ ఓ ఉపాధ్యాయుడు చెట్టుపై నుంచి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు.
లాక్ డౌన్ వేళ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసాలకు తెగబడుతున్నారు. జస్ట్ ఒక్క క్లిక్ తో లక్షలు దోచుకుంటున్నారు. జనాల వీక్ నెస్ ను మంచిగా క్యాష్
నిబంధనలు పట్టించుకోరు. ఫీజుల్లో నియంత్రణ లేదు. ఇష్టానుసారంగా అడ్మిషన్లు. అందినకాడికి దోపిడీ. ఇదీ ఏపీలోని కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల తీరు. కాలేజీ
దేశంలో ప్రస్తుతం నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితులకు అద్దం పట్టే ఓ ఘటన ఢిల్లీలో జరిగింది. లాక్ డౌన్ అంటే ఎక్కడివాళ్లు అక్కడే ఇళ్లకు పరిమితమవ్వాలి. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ప్రజలను బయటకు అనుమతించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంత�