Home » Online
కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఉన్నఉద్యోగాలు ఊడి కొందరు బాధపడుతుంటే ఉద్యోగానికి ఆఫీసుకు వెళ్లకుండా వర్క్ ఫ్రం హోంచేస్తూ మిగిలిన ఖాళీ టైమ్ ఎలా గడపాలా అనుకున్నవాళ్లు కొందరు…..అలాగే కాలేజీలు లేక విద్యార్దులు టైంపాస్ కోసం సోషల్ మీడియాను ఆశ్రయించార
కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో దేశంలో వైద్య సేవల రంగంలో గణనీయ మార్పులు చోటుచేసుకున్నాయి. వైద్య సలహాలు, చికిత్స, పరీక్షలు, మందుల సరఫరా తదితర సేవలన్నీ ఆన్లైన్లోనే పొందేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజ�
ఏపీ సర్కార్ మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్సార్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2020, ఆగస్టు 12వ తేదీ బుధవారం ప్రారంభించనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద�
child pornography సెర్చ్ చేసి..ఫొటోలు, వీడియోలను అప్ లోడ్ చేసిన ఇద్దరు హైదరాబాదీలను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఛైల్డ్ ఫోర్నోగ్రఫీపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. వీటిని సెర్చ్ చేసినా..వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చ�
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే శ్రీవారి కల్యాణోత్సవాన్ని భక్తుల కోరిక మేరకు ఆగస్టు 7వ తేదీ శుక్రవారం నుండి ఆన్ లైన్ విధానంలో నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తి కార�
ఏపీలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. రోజు రోజుకూ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సూచనలను అనుసరించి, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రత్యేకమైన పోర్�
దేశవ్యాప్తంగా అన్ లాక్ సడలింపులు అమలవుతున్నా రెండు రాష్ట్రాల మధ్య రాక పోకల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే పాసుల ద్వారానే ప్రజలు రవాణా చేసే పరిస్ధితి ఇన్నాళ్లు నెలకొంది. దీంతో తెలంగాణ నుంచి ఏపీ కి ప్రయాణం చేసేవారు పలు ఇబ్బందులు �
హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులకు వల వేసి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. తాజాగా ఓఎల్ఎక్స్ క్రెడెట్ కార్డ్ ఉద్యోగుల పేరిట ఫోన్ చేసిన కేటుగాళ్లు 14 లక్షలకు టోకరా ఇచ్చారు. కేవైసీ అప్ డేట్ చేస్తామని చెప్పి తార్నాకకు చెందిన
తమ దేశంలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. విదేశీ విద్యార్థులను వారి స్వదేశాలకు పంపేయాలని నిర్ణయించింది. కరోనా వైరస్ వల్ల ఇప్పుడు కొన్ని విద్యా సంస్థల్లో ఆన్లైన్ క్లాసులు మొదలయ్యాయి. ఆన్లైన్లో వ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేసే సిబ్బంది సైతం కరోనా బారిన పడుతున్నారు. దీంతో పనులన్నీ నిలిచిపోతున్నా�