Home » opposition party
ఎన్నికల్లో ఓటమిపై చాలా నియోజకవర్గాల్లో ఇంతవరకు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదంటే..
Congress rally : బెంగళూరులో కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు కదం తొక్కారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ..భారీ ర్యాలీ చేపట్టారు. వేలాది సంఖ్యలో కార్యకర్తలు, రైతులను కాంగ్రెస్ సమీకరించింది. సిటీ రైల్వే స్టేషన్ వద్ద 2021, జనవరి 2
AP police clarity on ycp attack : వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారంటూ…ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) చేసిన ట్వీట్ (Tweet)లో వాస్తవం లేదన్నారు విశాఖ పోలీసులు. అక్కడ జరిగిన విషయంపై వారు క్లారిటీ ఇచ్చారు. వైసీపీ (YCP) నేతలు నిర్వహించిన ర్యాలీలో..వారిని అడ్డుకొనే క్రమ�
2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. పోలవరం విషయంలో వెనక్కు తగ్గి వెళ్లేది లేదని ఆయన అన్నారు. తాము ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామని చెప్పిన వెంటనే పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామంటూ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడా లేని విచిత్రాలు జరుగుతున్నాయని జనాలు అంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఒక విధానాన్ని అవలంబిస్తూ వచ్చింది. సరిగ్గా అసెంబ్లీ సమావేశాల టైమ్లో అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుంచి ఎవరో ఒక ఎమ్మెల్యేను తమ ప�
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీయేతర పక్షాలు బలనిరూపణకు సిద్ధమయ్యాయి. వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల కానుండటంతో బీజేపీయేతర పక్షాలు ఢిల్లీ వేదికగా సమావేశం కానున్నాయి. ఈ భేటీలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 27వ తేదీ బుధవ�
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హస్తినకు వెళ్లనున్నారు. పలువురు ప్రతిపక్ష నేతలను ఆయన కలువనున్నారు. రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎంపీలతోనూ ఆయన సమావేశం కాను�