-
Home » organs
organs
Reduce Age : 45 ఏళ్ల వ్యక్తి 18 లాగ కనపడటానికి ఏడాదికి రూ.16 కోట్లు ఖర్చుపెడుతున్నాడు
పెరిగే వయసుని ఎలా ఆపడం.. డబ్బులుంటే ఎలాంటి అసాధ్యాలైనా సుసాధ్యాలవుతాయి. కోట్లకు పడగలెత్తిన ఓ వ్యక్తి 45 ఏళ్ల తన వయసును 18 లాగ కనిపించడానికి వైద్యులకు కోట్లు గుమ్మరిస్తున్నాడు.
రెండున్నరేళ్ల చిన్నారి బ్రెయిన్ డెడ్..అవయవదానంతో..ఐదుగురికి ప్రాణదానం
Gujarat Organs of 2 and a half year old dead child gives new lease of life to five : దానాలు అన్నింటిలోకెల్లా అన్నదానం గొప్పదని పెద్దలు చెబుతుంటారు. ఎంత దానం చేసిన చాలు అనేది అన్నదానం ఒక్కటే కాబట్టి. కానీ ప్రస్తుత రోజుల్లో అన్ని దానాల్లోకి అవయవదానం చాలా గొప్పది అంటున్నారు. కారణం చనిపోతూ మరిక�
పిల్లల చికిత్స కోసం, అన్నీ అమ్మకానికి పెట్టిన తల్లి.. ఓ అమ్మ కన్నీటి వ్యథ
తల్లి తన బిడ్డలను నవమాసాలు మోసి, కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. అలాంటి తల్లి తన పిల్లల భవిష్యత్తుకు కోసం తన సర్వాన్ని త్యాగం చేయటానికి సిద్ధం పడుతుంది. వారి కోసం ఎలాంటి బాధనైన భరిస్తుంది. తన పిల్లల కంటే తనకు ఏది ముఖ్యమైనది కాదునుకుంటుంది. �
జెనీలియా దంపతుల నిర్ణయం.. హ్యాట్సాఫ్ అంటున్న జనం..
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రితేష్ దేశ్ముఖ్, జెనీలియా దేశ్ముఖ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్టు వారు ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో జెనీలియా ఓ వీడియోను పోస్�
కరోనా వైరస్ మన శరీరాన్ని దాడి చేసే మార్గాలివే.. వైద్యుల హెచ్చరిక!
కరోనావైరస్ మహమ్మారి ప్రపంచంలోని మిలియన్ల మందిని ప్రభావితం చేసింది. COVID-19 గుండె, మెదడు వంటి అవయవాలతో పాటు శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేయగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా నిర్మూలన కోసం విస్తృత్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సరైన వ్యాక్సిన్ ఇప్�
కరోనా ఏయే అవయవాలపై ఎక్కువగా దాడి చేస్తుందంటే?
కరోనా వైరస్ చాప కింద నీరులా చేరుతోంది. తెలియకుండానే మనిషి ప్రాణాలను హరిస్తోంది. శరీరంలోని ప్రధాన అవయవాలపై ముప్పేట దాడి చేస్తోంది. ఒక్క ఊపిరితిత్తులపైనే కాదు.. శరీరంలో పలు అవయవాలపై కరోనా ప్రభావం ప్రమాదకర స్థాయిలో ఉంటుంది. ముందుగా కళ్లు, గొంత�
చనిపోయి మరో 9 మందిని బతికించింది : రోడ్డు ప్రమాదంలో మరణించిన చరితారెడ్డి అవయవదానం
అమెరికా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చరితారెడ్డి.. మరో 9 మందిని బతికించింది. కారు యాక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్ అయిన ఆమె అవయవాలు.. చావు బతుకుల్లో ఉన్న మరో 9 మందికి ప్రాణం పోశాయి.
దారుణం : బిల్లు కట్టలేదని అవయవాలు తీసుకున్న ఆస్పత్రి
నెల్లూరు: కార్పొపోరేట్ ఆస్పత్రుల అరాచకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. పేషెంట్ మరణించినా బతికే ఉన్నాడని చెప్పి వైద్యం చేస్తున్నట్లు నటించి డబ్బులు గుంజే ఆస్పత్రుల వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం. ఇప్పుడు నెల్లూరులో ఓ కార్పొపోరేట్ ఆస్పత్రి.. �