Home » outbreak
బుధవారం(మార్చి-18,2020)నుంచి వైష్ణోదేవి యాత్రను నిలిపివేస్తున్నట్టు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. జమ్ము కశ్మీర్కి రాకపోకలు సాగించే అన్ని అంత
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎయిరో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు ఇటలీ, దక్షిణ కొరియా, కువైట్ వెళ్లే విమానాలు రద్దు చేసింది.
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. కోవిడ్- 19(కరోనా వైరస్) పేరు వింటేనే వణికిపోతున్నారు ప్రజలు. చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి ఇప్పటికే చాలా దేశాలకు వ్యాపించింది. కోవిడ్- 19(కరోనా వైరస్) ప్రపంచ దేశాలు మందును కనుక్కొ
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని బయపెడుతుంది. ప్రాణాంతక కరోనా వైరస్ చైనాని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ దేశంలో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండగా.. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా వందల్లో చనిపోయారు. వేల సంఖ్యలో బాధపడు�
కరోనా వైరస్ (Coronavirus).. ఇప్పుడీ పేరు యావత్ ప్రపంచాన్ని వణికిపోతోంది. మనుషుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రాణాలు అరచేత పట్టుకుని జీవించేలా చేసింది. ట్రీట్
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్..మెల్లిమెల్లిగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. చైనాలో వుహానాలో ఈ వైరస్ ధాటికి చాలా మంది చనిపోతున్నారు. 110 మంది వరకు మృతి చెందినట్లు అంచనా. అయితే..ఓ బీర్ కంపెనీ మాత్రం తల పట్టుకొంటోంది. ఇదే�
చైనాలోని వుహాన్ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు వందల సంఖ్యలో ప్రజలు చైనాలో ఈ వైరస్ బారిన పడగా, నేటికి 106మంది ప్రాణాలు కోల్పోయారు. వుహాన్ కరోనా వైరస్ వ్యాప్తిలో చాలా తెలియని అంశాలు ఉన్నాయ�