Home » Oxford University
coronavirus test : కరోనా వైరస్ నిర్ధారించే కొత్త ర్యాపిడ్ టెస్టు వచ్చేసింది.. ఈ టెస్టు ద్వారా కేవలం 5 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలోనే కరోనా (Covid-19) నిర్ధారణ చేయొచ్చు. కరోనా కొత్త ర్యాపిడ్ టెస్టును Oxford Universityకి చెందిన సైంటిస్టులు డెవలప్ చేశారు. ఈ టెస్టు ద్వారా influe
oxford : ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుందని బ్రిటన్ ఆశాభావంతో ఉంది. ఆస్ట్రాజెనెకాతో కలిసి టీకా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరి నాటికి ఆరోగ్య నియంత్రణ అధికా�
Indian Coronavirus vaccine: కరోనా వ్యాక్సిన్ 2021 నాటికే ఇండియాలో సిద్ధమవుతుందని, మొత్తం 130 కోట్ల మందికి వ్యాక్సిన్ను అందించడం పెద్ద సవాల్ అంటున్నారు సైంటిస్ట్లు. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో ముందుంజలోనే ఉంది ఇండియా. కాకపోతే ఒకటే సమస్య. దేశీయంగా క�
73 రోజుల్లో కరోనా వ్యాక్సిన్ వస్తుందనే వార్తలపై సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇండియా (Serum Institute of India (SSI))స్పందించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ మరో 73 రోజుల్లో మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుందన్న వార్తలు అసత్యం, ఊహాజనితమని ప్రకటనల్లో వెల్లడించింది. ఈ మేరకు ఆ �
కరోనా పీడ ఎప్పుడు విరుగుడు అవుతుందా ? దీనికి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా ? అని ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. భారతదేశ ప్రజలు కూడ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దేశంలో ఇప్పటికే వ్యాక్సిన్ తయారు చేసేందుకు సంస్థలు ప్రయత్నాలు మొదల�
చాలా దేశాల్లో వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పైనే అందరి చూపు ఉంది. ఎందుకంటే మొదటినుంచి పద్దతి ప్రకారం ప్రయోగాలు చేస్తోంది. దాని ఫలితాలను కూడా ఎప్పటికప్పుడు వెల్లడిస�
కరోనా వ్యాక్సిన్ కోసం వరల్డ్ వైడ్గా వందకు పైగా సంస్థలు ట్రయల్స్ జరుపుతున్నా.. వాటిలో కొన్నింట మాత్రమే మంచి ఫలితాలు వస్తున్నాయి. మరికొన్ని సైడ్ ఫెక్ట్ లతో సైడ్ అయిపోతున్నాయి. ఇమ్యూనిటి పెంచడమే టార్గెట్ గా రూపొందుతున్న టీకాలు ఎంతవరకు సక్స�
Oxford University వ్యాక్సిన్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు..సర్వసాధారణంగా..ప్రభుత్వాలే వ్యాక్సిన్ ను కోనుగోలు చేసి ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా..ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తాయని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ (Serum Institute of India CEO) Adar Poonawalla, వెల్లడించా�
కొవిడ్-19 వ్యాక్సీన్ కోసం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భారత్కు చెందిన చంద్ర దత్తా (34) కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆక్స్ఫర్డ్లో క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్గా ఈమె పనిచేస్తున్నారు. వర్సిట�
కరోనావైరస్ వ్యాక్సిన్ ఐరోపాలో మొదటి హ్యుమన్ ట్రయల్ Oxfordలో ప్రారంభమైంది. ఇద్దరు వాలంటీర్లకు కరోనా వ్యాక్సీన్ ఇంజెక్ట్ చేశారు. కరోనా వ్యాక్సీన్పై అధ్యయనం కోసం 800 మందికి పైగా హ్యు