Home » Padma Awards 2025
వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు.
పద్మ అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్లో జరుగుతుంది.
గద్దర్ కి పద్మ అవార్డు బరాబర్ ఇవ్వం.. అని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కీలక నేత అద్దంకి దయాకర్ ఏమని స్పందించారంటే..?
గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పద్మభూషణ్కు ఎంపికైన సందర్భంగా బాలకృష్ణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాలపై ట్విటర్ వేదికగా కాంగ్రెస్ నేత, సినీనటి విజయశాంతి స్పందించారు. అంతమంది ఉండి ఏం చేస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు.
పద్మ పురస్కారాల పై సీఎం అసంతృప్తి
పద్మ భూషణ్ పురస్కారంపై తొలిసారి సినీ నటుడు బాలకృష్ణ స్పందించారు. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు,