Home » Padma Bhushan
బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా పద్మవిభూషన్ అవార్డు అందుకున్నారు.
రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు గ్రహీతల పేర్లను శనివారం (జనవరి 25, 2020)నాడు సాయంత్రం ప్రకటించింది. దేశంలో సామాజిక సేవలను అందించిన పలు రంగాల్లోని ప్రముఖులకు ప్రభుత్వం ఈ అవార్డులను అందజేయనుంద
మహారాష్ట్ర : ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మాత్రం తనకిచ్చిన పద్మభూషణ్ అవార్డును తిరిగి కేంద్రానికి ఇచ్చేస్తానంటూ ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హాజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన దీక్ష చేపట్టి 5 రోజులు గడుస్తున్నా కేంద్రంలో
నటదిగ్గజం మోహన్ లాల్కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్రం ఆయనను పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. ఇటు కమర్షియల్ సినిమాలు.. అటు కళాత్మక సినిమాలు.. రెండింటిలోనూ ఆరితేరారు. తనలోని నటుడిని ఎలివేట్ చేస్తూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎదిగారు. ర�
క్రీడా ప్రపంచంలో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన భారత క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలతో గౌరవించింది.