Home » Padma Bhushan
బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డు రావడంపై మొదటి సారి మీడియాతో మాట్లాడారు. బాలకృష్ణ మాట్లాడుతూ..
పద్మ భూషణ్ పురస్కారంపై తొలిసారి సినీ నటుడు బాలకృష్ణ స్పందించారు. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు,
గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర సర్కారు పద్మ పురస్కారాలను ప్రకటించింది.
నందమూరి బాలకృష్ణకు నటన, రాజకీయాలు, సేవా కార్యక్రమాలలో కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది.
ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో, రాజకీయ నేత, దివంగత కెప్టెన్ విజయ్ కాంత్ కి పద్మ భూషణ్ అవార్డుని ప్రకటించింది కేంద్రప్రభుత్వం.
Chinna Jeeyar Swami: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ కు వస్తున్నారు. ఎయిర్ పోర్టు నుండి ఆశ్రమం వరకు స్వామి వారు ర్యాలీగా వెళ్లనున్నారు.
మన తెలుగు సినిమాతో ఎంతో అవినాభావ సంబంధం ఉన్న తమిళ సీనియర్ గాయని వాణీ జయరాంకు పద్మభూషణ్ ప్రకటించారు. దీంతో ఆమెకు కూడా తెలుగు సినీ ప్రేమికులు, ప్రముఖులు, మ్యూజిక్ అభిమానులు................
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ప్రతి ఏటా రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వ్యక్తులకు ఈ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా కేంద్రం 106 మందికి పద్మ అవార్డులు ప్రకటించి�
భారత గణతంత్ర దినోత్సవం నాడు పద్మ అవార్డు గ్రహీతల పేర్లను కేంద్రం ప్రకటిస్తూ వస్తుంది.
రిపబ్లిక్ డేను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది.