Home » Padma Shri
గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర సర్కారు పద్మ పురస్కారాలను ప్రకటించింది.
సాక్షి మాలిక్కు మద్దతు తెలుపుతూ తాజాగా మరో రెజర్లు వీరేంద్ర సింగ్ కూడా తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇస్తున్నట్లు తెలియజేశాడు.
Wrestlers: వినేశ్ ఫొగట్ (Vinesh Phogat), సాక్షి మాలిక్ (Sakshi Malik), బజరంగ్ పునియాకు ఖేల్ రత్నా (Khel Ratna) పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. అలాగే, సాక్షి మాలిక్ 2017లో, బజరంగ్ పునియా 2019లో పదశ్రీ (Padma Shri) అవార్డు కూడా అందుకున్నారు.
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ప్రతి ఏటా రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వ్యక్తులకు ఈ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా కేంద్రం 106 మందికి పద్మ అవార్డులు ప్రకటించి�
ప్రముఖ సంఘ సేవకురాలు...పద్మశ్రీ అవార్డు గ్రహీత..సింధుతాయ్ సప్కాల్ కన్నుమూశారు. ఈమె వయస్సు 74 సంవత్సరాలు.
రాజకీయ నాయకులే కాకుండా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కంగనా రనౌత్ తన పద్మశ్రీని వెనక్కు ఇచ్చేయాలంటూ కామెంట్ చేస్తున్నారు.
కంగనా రనౌత్.. 1947లో భారత్కు స్వాతంత్య్రం రాలేదని, భిక్ష వేశారని, మోదీ వచ్చాకే 2014లో నిజమైన స్వాతంత్య్రం వచ్చిందంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది
కర్ణాటకకు చెందిన ట్రాన్స్ జెండర్ ను పద్మశ్రీ పురస్కారం వరించింది. పద్మ అవార్డు అందుకుంటు..ట్రాన్స్ జెండర్ మంజమ్మ జోగతి రాష్ట్రపతి తన చీర కొంగుతో దిష్టితీసి ఆశీర్వాదించారు.
తులసీ గౌడ.. కర్ణాటకకు చెందిన 72ఏళ్ల మహిళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.