-
Home » Padma Shri
Padma Shri
113 మందికి పద్మశ్రీ అవార్డులు.. తెలుగు వారి లిస్ట్ ఇదే..
తమ సేవలు, త్యాగాలు ఎంతో గొప్పవైనప్పటికీ పెద్దగా ప్రచారం పొందకుండా, గుర్తింపు లేకుండా సమాజానికి మేలు చేసిన వ్యక్తులను గుర్తించి కేంద్ర సర్కారు పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
Video: కేటీఆర్ వద్దకు వెళ్లి కబ్జా సమస్యలు చెప్పుకున్న మొగులయ్య.. కేటీఆర్ వెంటనే కలెక్టర్కు ఫోన్ చేసి..
మొగులయ్య భూమికి, ఆయన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కలెక్టర్కు కేటీఆర్ సూచించారు.
పద్మశ్రీ ఇంట్లో దొంగతనం.. 150 మెడల్స్ చోరీ.. అందులో గోల్డ్ మెడల్స్ కూడా.. ఇంకా..
దొంగలు నా మెడల్స్ ఎందుకు ఎత్తుకెళ్లారో తెలియడం లేదు. ఆ మెడల్స్ వల్ల వాళ్లకు ఏమాత్రం డబ్బులు రావు. (Robbery)
తెలంగాణ నుంచి దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్.. మొత్తం ఏడుగురికి పద్మవిభూషన్, 19 మందికి పద్మభూషణ్
గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర సర్కారు పద్మ పురస్కారాలను ప్రకటించింది.
సాక్షి మాలిక్కు మద్దతు తెలిపిన రెజ్లర్ వీరేంద్ర సింగ్.. నేనూ 'పద్మశ్రీ'ని వెనక్కి ఇచ్చేస్తా..
సాక్షి మాలిక్కు మద్దతు తెలుపుతూ తాజాగా మరో రెజర్లు వీరేంద్ర సింగ్ కూడా తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
రెజ్లర్ బజ్రంగ్ పునియా సంచలన నిర్ణయం.. పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు వెల్లడి
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇస్తున్నట్లు తెలియజేశాడు.
Wrestlers: మాకు వచ్చిన మెడల్స్ అన్నింటినీ వెనక్కి ఇచ్చేస్తాం: రెజ్లర్లు
Wrestlers: వినేశ్ ఫొగట్ (Vinesh Phogat), సాక్షి మాలిక్ (Sakshi Malik), బజరంగ్ పునియాకు ఖేల్ రత్నా (Khel Ratna) పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. అలాగే, సాక్షి మాలిక్ 2017లో, బజరంగ్ పునియా 2019లో పదశ్రీ (Padma Shri) అవార్డు కూడా అందుకున్నారు.
Padma Awards 2023 : పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం.. తెలుగు పద్మాలు వీరే
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ప్రతి ఏటా రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వ్యక్తులకు ఈ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా కేంద్రం 106 మందికి పద్మ అవార్డులు ప్రకటించి�
Sindhutai Sapkal : అమ్మగా పిలుచుకొనే..సింధుతాయ్ కన్నుమూత…మోదీ సంతాపం
ప్రముఖ సంఘ సేవకురాలు...పద్మశ్రీ అవార్డు గ్రహీత..సింధుతాయ్ సప్కాల్ కన్నుమూశారు. ఈమె వయస్సు 74 సంవత్సరాలు.
Kangana Ranaut: ‘స్వాతంత్ర్యం భిక్షతో పోల్చిన కంగనా పద్మ శ్రీ వెనక్కు ఇచ్చేయాలి’
రాజకీయ నాయకులే కాకుండా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కంగనా రనౌత్ తన పద్మశ్రీని వెనక్కు ఇచ్చేయాలంటూ కామెంట్ చేస్తున్నారు.