Home » Pakistan Army
పాకిస్తాన్ ప్రత్యేక దళాలపై ఎదురుదాడి చేసిన భారత్ వారిని మట్టుబెట్టింది. మంగళవారం జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఘటన జరిగింది. పూంచ్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్ను పాక్ ప్రత్యేక దళాలు దాటే ప్రయత్నం చేశాయి. ఇరు దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక భా
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా ఉగ్రదాడి తరహాలో జమ్ము కశ్మీర్లో మరోసారి దాడులకు పాల్పడేందుకు జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. మరో 3-4 రోజుల్ల
శ్రీనగర్ : పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘించింది. మార్చి 4 సోమవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో అక్నూర్ సెక్టార్లో భారత సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకొని పాక్ ఆర్మీ కాల్పులు జ�
ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ ఎట్టకేలకు నోరు విప్పారు. పాకిస్తాన్ ఆర్మీ తనను మానసికంగా హింసించిందని తెలిపారు.
పాకిస్తాన్ సైనికుల నిర్భందంలో ఉన్న మిగ్ – 21 యుద్ధ విమానం కమాండ్ అభినందన్ వర్ధమాన్ క్షేమంగా విడుదల చేయాలని భారత్ కోరుతోంది. అభినందన్ యోగక్షేమాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ఆయన పట్టుబడడంతో అందరి దృష్టి నచికేతపై పడింది. గతంలో నచికేత కూ�
తాను క్షేమంగానే ఉన్నాను అని పాకిస్తాన్ ఆర్మీకి చిక్కిన భారత పైలెట్ విక్రమ్ అభినందన్ తెలిపారు. పాక్ అధికారులు తనను ఇంటరాగేట్ చేశారని, పలు ప్రశ్నలు అడిగారని చెప్పారు. విమానాల వివరాలు, మిషన్ గురించి కూపీ లాగే ప్రయత్నం చేశారని.. కానీ తాను ఆ వివరా
పాక్ యుద్ధ విమానాన్ని వెంటాడి కూల్చిన తర్వాత.. పాక్ భూభాగంలో కూలిపోయింది భారత్ విమానం. అందులోని పైలెట్ విక్రమ్ అభినందన్ ప్యారాచూట్ ద్వారా సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. పాక్ సైనికులు వెంటనే ఆయనను చుట్టుముట్టి బంధించారు. అభినందన్పై జాలి, దయ చూపకు�
పాకిస్తాన్ భూభాగంలో భారత్ కు చెందిన మిగ్ 21 విమానం కూలిపోవడంతో అందులో ఉన్న పైలెట్ అభినందన్ వర్తమాన్ పాక్ సైనికుల చేతికి చిక్కారు. పాక్ సైనికులు ఆయన పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ప్రమాదంలో గాయాల బారిన పడిన అభినందన్ పై జాలి, దయ లేకుండా అత�