-
Home » pakistan crisis
pakistan crisis
నాలుగు వైపులా సంక్షోభం.. పాకిస్థాన్ ఇక ముక్కలవుతుందా? అట్టుడుకుతోంది..
తీవ్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, పెరుగుతున్న ఉగ్రవాదం, వేర్పాటువాద ఉద్యమాలు పాకిస్థాన్ సమగ్రతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.
కిలో బియ్యం రూ.339, డజన్ గుడ్లు రూ.332, కిలో నెయ్యి రూ.3వేలు.. పాకిస్థాన్లో భగ్గుమంటున్న ధరలు..
జమ్మకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత.. పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోంది.
పాకిస్తాన్లో మరో సంక్షోభం.. రోడ్ల మీద ట్రక్కులు వదిలేస్తున్న జనం.. రచ్చ రచ్చ
కాంధ్కోట్, కాష్మోర్, ఘోట్కి, సుక్కూర్, ఖైర్పూర్ జిల్లాల్లో వేలాది భారీ వాహనాలు పొడవైన క్యూలలో చిక్కుకున్నాయి.
పాకిస్తాన్ ఖతర్నాక్ ప్లాన్.. యాచకులను విదేశాలకు పంపి.. అక్కడ సంపాదించిన సొమ్మును..
Pakistan: పాకిస్థాన్ అంటే టక్కున టెర్రరిస్టులే గుర్తుకు వస్తారు. ఇప్పుడు ఉగ్రవాదంతో పాటు అడుక్కోవడానికి కూడా బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది పాక్. దేశంగా తాము ఇంకో దేశం నుంచి సహకారం తీసుకోవడం ఒక ఎత్తు అయితే.. ఇతర దేశాలకు గుట్టుచప్పుడు కాకుండా యాచకు�
బెగ్గర్స్పై బ్యాన్ పేరుతో పాకిస్తాన్ కొత్త రాగం.. వర్కవుట్ అవుతుందా?
దేశమే కాదు.. దేశ ప్రజలు అడుక్కోవడంపై పాక్ ప్రభుత్వంలోనే ఆందోళన మొదలైంది. పాక్ ప్రభుత్వం చేతిలో గిన్నె పట్టుకుని భిక్షాటన చేసుకుంటుంటే, దేశంలో భిక్షాటన అనేది ఒక పరిశ్రమగా మారింది.
Pakistan: పాకిస్థాన్లో మరో సంక్షోభం.. ఇక తట్టుకునేదెలా?
ఇప్పటికే పాక్ లో ఆహార సంక్షోభంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఆ సమస్య మరింత...
Pakistan Crisis : ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేకపోతున్న పాకిస్థాన్
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేకపోతున్న పాకిస్థాన్
Pakistan Crisis: పాకిస్థాన్లో చేజారిపోతున్న పరిస్థితులు.. నడిరోడ్లపై మళ్లీ రెచ్చిపోతున్న గ్యాంగులు
బహిరంగ ప్రదేశాల్లో నేరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ లో ఇటువంటి నేరాలు అధికమయ్యాయి. కొన్ని గ్యాంగులు ఏం చేస్తున్నాయో పోలీసులు చెప్పారు.
Pakistan Crisis: ఎట్టకేలకు అప్పు దొరికింది.. రూ.5.8 వేల కోట్లు ఇవ్వనున్న చైనా
పాకిస్థాన్ కు ఎట్టకేలకు అప్పు దొరికింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాక్ కు అప్పు ఇవ్వడానికి ఏ దేశమూ ముందుకు రావడం లేదన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పాకిస్థాన్ కు ఆ దేశ మిత్రదేశం చైనా రూ.5.8 వేల కోట్ల సాయాన్ని ప్రకటించింది. రెండు-మూడు
Foreign Minister Jaishankar: పాకిస్థాన్కు భారత్ సాయం చేస్తుందా? విదేశాంగ మంత్రి జైశంకర్ ఏమన్నారంటే..
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంపై మాట్లాడుతూ.. ఎవరూ అకస్మాత్తుగా, అనవసరంగా క్లిష్ట పరిస్థితిలో చిక్కుకోరని, మనకు పాక్తో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అయితే, భారత్ సహాయంలో పాలుపంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నా.. దీన్ని అందించడానికి మన పొరుగు దేశం ఒక మ�