Home » pakistan crisis
జమ్మకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత.. పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోంది.
కాంధ్కోట్, కాష్మోర్, ఘోట్కి, సుక్కూర్, ఖైర్పూర్ జిల్లాల్లో వేలాది భారీ వాహనాలు పొడవైన క్యూలలో చిక్కుకున్నాయి.
Pakistan: పాకిస్థాన్ అంటే టక్కున టెర్రరిస్టులే గుర్తుకు వస్తారు. ఇప్పుడు ఉగ్రవాదంతో పాటు అడుక్కోవడానికి కూడా బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది పాక్. దేశంగా తాము ఇంకో దేశం నుంచి సహకారం తీసుకోవడం ఒక ఎత్తు అయితే.. ఇతర దేశాలకు గుట్టుచప్పుడు కాకుండా యాచకు�
దేశమే కాదు.. దేశ ప్రజలు అడుక్కోవడంపై పాక్ ప్రభుత్వంలోనే ఆందోళన మొదలైంది. పాక్ ప్రభుత్వం చేతిలో గిన్నె పట్టుకుని భిక్షాటన చేసుకుంటుంటే, దేశంలో భిక్షాటన అనేది ఒక పరిశ్రమగా మారింది.
ఇప్పటికే పాక్ లో ఆహార సంక్షోభంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఆ సమస్య మరింత...
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేకపోతున్న పాకిస్థాన్
బహిరంగ ప్రదేశాల్లో నేరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ లో ఇటువంటి నేరాలు అధికమయ్యాయి. కొన్ని గ్యాంగులు ఏం చేస్తున్నాయో పోలీసులు చెప్పారు.
పాకిస్థాన్ కు ఎట్టకేలకు అప్పు దొరికింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాక్ కు అప్పు ఇవ్వడానికి ఏ దేశమూ ముందుకు రావడం లేదన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పాకిస్థాన్ కు ఆ దేశ మిత్రదేశం చైనా రూ.5.8 వేల కోట్ల సాయాన్ని ప్రకటించింది. రెండు-మూడు
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంపై మాట్లాడుతూ.. ఎవరూ అకస్మాత్తుగా, అనవసరంగా క్లిష్ట పరిస్థితిలో చిక్కుకోరని, మనకు పాక్తో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అయితే, భారత్ సహాయంలో పాలుపంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నా.. దీన్ని అందించడానికి మన పొరుగు దేశం ఒక మ�
ఇది ప్రాథమిక వస్తువుల ధరల పెరుగుదలకు కూడా కారణమవుతుందని అంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో కిలో చికెన్ ధర 700 పాకిస్తాన్ రూపాలయకు పైగానే ఉంది, లీటర్ పాలు 210 పాకిస్తాన్ రూపాయలు ఉంది. చికెన్ ధర 800లకు పాల ధర 250 రూపాయలకు పెరగొచ్చని అంటున్నారు. వీటి ద�