పాకిస్థాన్ కు ఎట్టకేలకు అప్పు దొరికింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాక్ కు అప్పు ఇవ్వడానికి ఏ దేశమూ ముందుకు రావడం లేదన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పాకిస్థాన్ కు ఆ దేశ మిత్రదేశం చైనా రూ.5.8 వేల కోట్ల సాయాన్ని ప్రకటించింది. రెండు-మూడు
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంపై మాట్లాడుతూ.. ఎవరూ అకస్మాత్తుగా, అనవసరంగా క్లిష్ట పరిస్థితిలో చిక్కుకోరని, మనకు పాక్తో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అయితే, భారత్ సహాయంలో పాలుపంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నా.. దీన్ని అందించడానికి మన పొరుగు దేశం ఒక మ�
ఇది ప్రాథమిక వస్తువుల ధరల పెరుగుదలకు కూడా కారణమవుతుందని అంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో కిలో చికెన్ ధర 700 పాకిస్తాన్ రూపాలయకు పైగానే ఉంది, లీటర్ పాలు 210 పాకిస్తాన్ రూపాయలు ఉంది. చికెన్ ధర 800లకు పాల ధర 250 రూపాయలకు పెరగొచ్చని అంటున్నారు. వీటి ద�
పాకిస్థాన్లో అధిక శాతం ప్రాంతాల్లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆ దేశంలో ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారింది. దీంతో వారు పస్తులతో జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. పాక్లో బియ్యం, పాలు, మాంసం ధ�
పొరుగు దేశం పాకిస్తాన్ నిధుల కొరతతో అల్లాడుతోంది. ఆ దేశంలో విదేశీ మారకపు నిల్వలు(ఫారిన్ ఎక్స్ చేంజ్ రిజర్వ్స్) భారీగా క్షీణించి పదేళ్ల కనిష్టానికి చేరాయి. ప్రస్తుతం విదేశీ మారకపు నిల్వలు 16.1 శాతం క్షీణించి 3.09 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆ దేశ స
ప్రస్తుత పరిస్థితుల నుంచి పాకిస్థాన్ను గట్టెక్కించేందుకు ప్రధాని షాబాజ్ అహ్మద్ ముందు ఓ మార్గం ఉందట. కొత్త రుణంకోసం అంతర్జాతీయ దవ్ర్య నిధి (ఐఎంఎఫ్)ను అభ్యర్థించడం. అయితే, సౌదీ అరేబియా, యూఏఈల మాదిరిగా ఐఎంఎఫ్ అంత తేలిగ్గా రుణం ఇచ్చే అవకాశాలు �
భారత్తో మూడు యుద్ధాలు చేశాం. కానీ, ఆ యుద్ధాలవల్ల పేదరికం, నిరుద్యోగం పెరిగింది. మేం గుణపాఠం నేర్చుకున్నాం. ఇప్పుడు శాంతియుతంగా జీవించాలని కోరుకుంటున్నాం అని పాకిస్థాన్ ప్రధాని షాబాబ్ షరీఫ్ అన్నారు. భారత్తో నెలకొన్న సమస్యలు పరిష్కరించేం�