Home » Pakistan
ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్తాన్.. ఇంధనాన్ని ఆదా చేసే ప్రయత్నంలో భాగంగా కొత్త నియమాలను విధించింది. నగదు కొరతతో ఉన్న పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ నగరంలో రాత్రి 10 గంటల తర్వాత వివాహ కార్యక్రమాలను నిషేధించాలని నిర్ణయించింది.
పాక్ ముక్కలు కావడం ఖాయం అంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు దాయాది దేశ రాజకీయంలో సెగలు రేపుతున్నాయ్. దీని వెనక భారత్ కుట్ర ఉందని విషయం కక్కే ప్రయత్నం చేశారు ఇమ్రాన్.
పాకిస్తాన్ లో దారుణం జరిగింది. ఇస్లామాబాద్ లో కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. నిండు గర్భిణిపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్లో పరిస్థితులు మరింత చేజారుతున్నాయి. మేలో పాకిస్థాన్లో ద్రవ్యోల్బణం 13.76 శాతంగా నమోదైంది. రెండున్నరేళ్లలో ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం పెరగడం ఇదే తొలిసారి.
వంట నూనె ధర లీటరుకు రూ.208, నెయ్యి ధర రూ.213 పెంచుతున్నట్లు పాక్ సర్కారు ప్రకటించింది. దీంతో ఆ దేశంలో వంట నూనె కిలో రూ.555, నెయ్యి లీటరు రూ.605కి చేరింది.
పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. పెట్రోల్ ధరల నుంచి నిత్యావసర వస్తువుల ధరలుసైతం భారీగా పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు స్థానిక ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. పాక్ ప్రజలు ఎక్కువగా వినియోగించే గోదుమల ధరలు భార�
పాకిస్థాన్ ను ఆర్థిక సంక్షోభం చుట్టుముడుతోంది. ఆ దేశంలో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, ఏటీఎంలలో నగదు లేదంటూ రెండురోజుల క్రితం ఆ దేశ మాజీ క్రికెటర్ ట్వీట్ చేసిన విషయం విధితమే. నిత్యావసర ధరలుసైతం పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజ�
పాకిస్థాన్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆ దేశంలో రోజురోజుకు నిత్యావసర ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంకుల్లో పెట్రోల్ లేక, ఏటీఎంలలో డబ్బులు లేక అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే ఈ పరిస్థిత�
ఓ మనీలాండరింగ్ కేసులో విచారణ సందర్భంగా అలీషా పార్కర్ ఈ విషయాన్ని చెప్పినట్లు పేర్కొన్నాయి. అతడివాంగ్మూలం నమోదు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
పాకిస్తాన్ నుంచి తెచ్చిన ఆయుధాలు ఆదిలాబాద్ లో ఎవరికి చేరవేశారన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. (Pakistan To Adilabad Explosives)