-
Home » PAKISTANI TERRORISTS
PAKISTANI TERRORISTS
Mumbai: ఉగ్ర కలకలం? 34 వాహనాల్లో “మానవ బాంబులు”.. భారత్లోకి 14 మంది ఉగ్రవాదులు వచ్చారంటూ మెసేజ్
ముంబై పోలీసులు ఆ బెదిరింపు మెసేజ్పై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Made In China M-16 Rifle : భారత్ను దెబ్బకొట్టేందుకు చైనా కుట్ర..? పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా..!
చైనా.. భారత్ ను దొంగ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందా? నేరుగా టెర్రరిస్టులకు ఆయుధాలు సప్లయ్ చేస్తోందా? జమ్ముకశ్మీర్ లోని ఉరిలో చొరబాటుకు యత్నించిన ముగ్గురు ముష్కరులను మన జవాన్లు మట్టుబెట్టారు. అయితే వారి దగ్గర చైనా మేడ్ ఎం16 రైఫిల్స్ దొరకడం ఆ�
Pakistani terrorists: భారత్లోకి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదుల యత్నం… వీడియో ఇదిగో
భారత్లోకి ఉగ్రవాదులను పంపి దాడులు చేయించడానికి పాకిస్థాన్ కుట్రలు పన్నుతూనే ఉంది. నిన్న బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్లోని కమల్కోట్లో మడియాన్ నానక్ పోస్టుకు ప్రాంతం మీదుగా ముగ్గురు ఉగ్రవాదులు చొరబడడానికి యత్నించారు. ఈ విషయాన�
Jammu And Kashmir : అమర్నాథ్ యాత్రికులే లక్ష్యంగా పాక్ ఉగ్రవాదులు కుట్ర.. భగ్నం చేసిన బీఎస్ఎఫ్
ఇటీవల సుంజ్వాన్ ప్రాంతంలో సీఐఎస్ఎఫ్ బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఈ క్రమంలో బార్డర్లో బీఎస్ఎఫ్ ముమ్మర తనిఖీలు చేస్తుండగా... సొరంగం బయటపడింది.
కశ్మీర్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు పాక్ ఉగ్రవాదులు హతం
Two Pakistani terrorists killed జమ్ముకశ్మీర్లోని ఫూంచ్ జిల్లాలో ఆదివారం(డిసెంబర్-13,2020)భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పాకిస్థాన్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరొక ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు చె