Home » PAKISTANI TERRORISTS
చైనా.. భారత్ ను దొంగ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందా? నేరుగా టెర్రరిస్టులకు ఆయుధాలు సప్లయ్ చేస్తోందా? జమ్ముకశ్మీర్ లోని ఉరిలో చొరబాటుకు యత్నించిన ముగ్గురు ముష్కరులను మన జవాన్లు మట్టుబెట్టారు. అయితే వారి దగ్గర చైనా మేడ్ ఎం16 రైఫిల్స్ దొరకడం ఆ�
భారత్లోకి ఉగ్రవాదులను పంపి దాడులు చేయించడానికి పాకిస్థాన్ కుట్రలు పన్నుతూనే ఉంది. నిన్న బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్లోని కమల్కోట్లో మడియాన్ నానక్ పోస్టుకు ప్రాంతం మీదుగా ముగ్గురు ఉగ్రవాదులు చొరబడడానికి యత్నించారు. ఈ విషయాన�
ఇటీవల సుంజ్వాన్ ప్రాంతంలో సీఐఎస్ఎఫ్ బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఈ క్రమంలో బార్డర్లో బీఎస్ఎఫ్ ముమ్మర తనిఖీలు చేస్తుండగా... సొరంగం బయటపడింది.
Two Pakistani terrorists killed జమ్ముకశ్మీర్లోని ఫూంచ్ జిల్లాలో ఆదివారం(డిసెంబర్-13,2020)భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పాకిస్థాన్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరొక ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు చె