-
Home » PALGHAR
PALGHAR
Adipurush Controversy : ఆదిపురుష్ చిత్రం ఆపేయాలంటూ రచ్చ.. ప్రేక్షకులను బయటకు వెళ్లిపోమని..
June 19, 2023 / 04:33 PM ISTరాముడిగా ప్రభాస్ (Prabhas) నటించిన సినిమా ‘ఆదిపురుష్'(Adipurush). ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సీతగా కృతి సనన్((Kriti Sanon), సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా కనిపించారు.
Cyrus Mistry death: సైరస్ మిస్త్రీ మృతి కేసు.. కారు డ్రైవ్ చేసిన డా.అనహితపై కేసు నమోదు
November 5, 2022 / 06:45 PM ISTప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ గత సెప్టెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. ప్రమాద సమయంలో కారు నడిపిన డా.అనహితపై కేసు నమోదు చేశారు.
Covid Hospital Fire : మహారాష్ట్ర కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..13 మంది రోగులు మృతి
April 23, 2021 / 07:20 AM ISTమహారాష్ట్రలో అగ్నిప్రమాదం సంభవించింది. విజయ్ వల్లభ కోవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి.
నేవీ ఆఫీసర్ చెన్నైలో కిడ్నాప్ – ముంబై సమీపంలోని అడవుల్లో సజీవ దహనం
February 8, 2021 / 03:00 PM ISTJharkand navy officer kidnapped from chennai, burnt alive by kidnappers in palghar : తమిళనాడులోని చెన్నై విమానాశ్రయం నుంచి నేవీ ఆఫీసర్ ను కిడ్నాప్ చేసిన దుండగులు వారు అడిగిన…
పెళ్లి పేరుతో గర్భవతిని చేసి….తప్పించుకోటానికి దాడి చేసిన డాక్టర్
October 30, 2020 / 08:32 AM ISTMumbai physician booked for raping and stalking a colleague : పెళ్లి చేసుకుంటానని నమ్మించి… తన సహోద్యోగినిని గర్భవతిని చేసిన డాక్టర్ పై మహారాష్ట్రలోని దహనా పోలీసు స్టేషన్ లో కేసు…
ముంబైలో ఓ వైపు కరోనా..మరోవైపు భారీ వర్షాలు, వణుకుతున్న జనాలు
July 5, 2020 / 08:51 AM ISTకరోనా మహమ్మారితో అల్లాడుతోన్న దేశ ఆర్థిక రాజధాని ముంబైని.. ఇప్పుడు వర్షాలు సైతం వణికిస్తున్నాయి. దీంతో ముంబైలో ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబైతోపాటు.. మహారాష్ట్రలోని థానే, రత్నగిరి జిల్లాలకూ రెడ్ అలర్ట్…
కామపిశాచి, దుకాణానికి వచ్చిన మహిళను హత్య చేసి మృతదేహంతో సెక్స్
July 4, 2020 / 03:51 PM ISTషాపింగ్ కోసం దుకాణానికి వచ్చిన మహిళను అతి కిరాతకంగా చంపడమే కాకుండా మృతదేహంతో సెక్స్ చేసిన అత్యంత దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. శవంతో సాయంత్రం వరకూ ఎంజాయ్ చేసిన ఆ నీచుడు,…
సెల్ఫీ మోజులో జలపాతంలో పడి ఐదుగురి మృతి
July 3, 2020 / 07:11 PM ISTసరదా సెల్ఫీ మోజు 5గురి ప్రాణాలను బలిగొంది. సెల్ఫీ మోజులో పడి ఇప్పటికే చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నా సెల్ఫీ తీసుకునే వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలోని…
లోయలో పడిన బస్సు…ఆరుగురు మృతి
March 24, 2019 / 02:19 PM ISTమహారాష్ట్రలో దారుణం జరిగింది. ఆదివారం(మార్చి-24,2019)పాల్ ఘర్ జిల్లాలోని త్రయంబకేశ్వర్ రోడ్డు దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. మధ్యాహ్నాం 2:45గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.నాసిక్ నుంచి బస్సు పాల్ ఘర్…