Home » Palnadu district
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిలపై హత్యయత్నం జరిగింది. అర్థరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది.
పల్నాడు జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట - పర్చూరి జాతీయ రహదారిపై పసుమర్తి వద్ద బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది.
ఈ ఘర్షణలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుపై దాడి చేశారు. చదలవాడ అరవింద్ బాబు కార్లు ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తలు.
Holi 2024: హోలీ పండుగలో అంబటి రాంబాబు చిందులేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి పురవీధుల్లో మంత్రి అంబటి రాంబాబు సందడి చేశారు.
సత్తెనపల్లి పురవీధుల్లో మంత్రి అంబటి రాంబాబు సందడి చేశారు. బుల్లెట్ బండెక్కి వీధుల్లో చక్కర్లు కొట్టారు.
వివాహానికి వచ్చిన బంధువులు, చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు ఎగిసిపడటం చూసి ఆందోళన చెందారు.
మీ పౌరుషానికి ఎక్కడా తీసిపోను. మీ పౌరుషానికి ఎక్కడా భంగం కలగనివ్వను. మీ పౌరుషాన్ని పెంచే వాడినే కానీ తుంచే వాడు కాదు ఈ అనిల్ కుమార్ యాదవ్.
జనసేన-టీడీపీ పొత్తు ప్రకారం ఎన్ని సీట్లు ఎవరికి అనేది నిర్ణయించారని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి ఐదేళ్ల అధికారంలో ఎంత దోచుకున్నారో ప్రజలకు తెలుసన్నారు.