-
Home » Palnadu district
Palnadu district
పల్నాడు జిల్లాలో దారుణం.. కొడుకుని చంపి పాతిపెట్టిన తండ్రి.. గొర్రె పిల్లలను అమ్ముతున్నాడని..
Father Kills Son: పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో దారుణం జరిగింది. జల్సాలకు అలవాటు పడిన కొడుకును చంపి పాతిపెట్టాడు ఓ తండ్రి. మృతుడిని భూక్యా మంగ్యా నాయక్ గా గుర్తించారు. అతడి వయసు 19ఏళ్లు. మంగ్యా నాయక్ తన తండ్రికి తెలియకుండా గొర్రె పిల్లలను అమ�
సోషల్ మీడియాలో లీక్.. మహిళ ప్రాణం తీసిన ప్రైవేట్ వీడియో వివాదం.. నరసరావుపేటలో దారుణం..
ఆగ్రహంతో రగిలిపోయిన పార్వతి.. సిఫార ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
బాప్ రే.. ఒక్క ఫోన్ కాల్తో 11 లక్షలు పోగొట్టుకున్న ఐటీ ఉద్యోగిని.. బీకేర్ ఫుల్ అంటున్న పోలీసులు.. ఏం జరిగిందో తెలిస్తే షాకే..
అది నిజమో కాదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అవతలి వ్యక్తి చెప్పిన మాటలను నమ్మేసింది.
పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని యల్లమందలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు.
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బ్రాహ్మణపల్లి సమీపంలో అద్దంకి - నార్కట్ పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది.
బీ కేర్ ఫుల్.. అక్కడ.. గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఇదో ఘరానా మోసం..
ఇదే తరహాలో మరో ముగ్గురు కూడా బ్రాంచ్ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు ఆ బ్రాంచ్ లో దాదాపు రూ.40 లక్షల మోసం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఏపీలోని ఆ 3 జిల్లాలకు వాన గండం..! భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
7 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
వినుకొండలో నడిరోడ్డుపై అతి దారుణం.. 144 సెక్షన్ అమలు
144 Section in Vinukonda: వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని జీలాని అనే వ్యక్తి రోడ్డుపై హత్య చేశాడని పోలీసులు తెలిపారు.
అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలి, పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్.. ఈసీ ఆదేశాలు
Andhra Pradesh Sps: ఎన్నికల అనంతరం హింస చెలరేగిన మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.
ఏపీలో టెన్షన్ టెన్షన్..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ ఘర్షణలు తగ్గుముఖం పట్టడంలేదు.