Home » Palnadu district
Father Kills Son: పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో దారుణం జరిగింది. జల్సాలకు అలవాటు పడిన కొడుకును చంపి పాతిపెట్టాడు ఓ తండ్రి. మృతుడిని భూక్యా మంగ్యా నాయక్ గా గుర్తించారు. అతడి వయసు 19ఏళ్లు. మంగ్యా నాయక్ తన తండ్రికి తెలియకుండా గొర్రె పిల్లలను అమ�
ఆగ్రహంతో రగిలిపోయిన పార్వతి.. సిఫార ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అది నిజమో కాదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అవతలి వ్యక్తి చెప్పిన మాటలను నమ్మేసింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని యల్లమందలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు.
పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బ్రాహ్మణపల్లి సమీపంలో అద్దంకి - నార్కట్ పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది.
ఇదే తరహాలో మరో ముగ్గురు కూడా బ్రాంచ్ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు ఆ బ్రాంచ్ లో దాదాపు రూ.40 లక్షల మోసం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
7 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
144 Section in Vinukonda: వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని జీలాని అనే వ్యక్తి రోడ్డుపై హత్య చేశాడని పోలీసులు తెలిపారు.
Andhra Pradesh Sps: ఎన్నికల అనంతరం హింస చెలరేగిన మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ ఘర్షణలు తగ్గుముఖం పట్టడంలేదు.