Home » Palnadu district
విద్యార్ధుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్న క్రమంలో ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్యకు యత్నించారు. అది గమనించిన ఓ ఆటో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వారిని కాపాడాడు.
పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ శ్రేణులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో టీడీపీ వారికి గాయాలయ్యాయి. అయితే, ఈ దాడిని టీడీపీ తిప్పికొట్టింది.
ఫేస్ బుక్ లో ఓ అమ్మాయిని ప్రేమించిన యువకుడు, ఆమె కోసం ఇల్లు వదిలి వెళ్లాడు. ఆమె కోసం తల్లిదండ్రులను, అయిన వాళ్లను సైతం వదులుకున్నాడు. సెల్ ఫోన్ తీసుకెళితే సిగ్నల్స్ ఆధారంగా కనిపెడతారని మొబైల్ కూడా ఇంట్లోనే వదిలి పెట్టి వెళ్లాడు.
పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. బొడ్డు పేగు కోయబోయి బిడ్డ వేలు కోసేశారు. ప్రసవం కోసం ఓ గర్భిణి ఆసుపత్రిలో చేరింది. ప్రసవం బాగానే జరిగింది. తల్లి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను ప్రసవించిన తల్లి స్పృహలో లేద
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. వీరంతా పల్నాడు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.
గడపగడపకు కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రిని స్థానిక మహిళలు నిలదీశారు. మూడేళ్ల నుంచి తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అంబటి మహిళలపై కోప్పడ్డారు. అయితే మహిళలు తిరగబడటంతో అక్కడి నుంచి మంత్�
పల్నాడు జిల్లా నరసరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును విచారిస్తున్నామని నరసరావుపేట రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి చెప్పారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం చోటు చేసుకుంది. బిడ్డలు దూరంగా ఉండటం తట్టుకోలేని ఓ మాతృమూర్తి మానసిక ఆందోళనతో ఆత్మహత్య చేసుకుంది.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒకవిద్యార్ధిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తన మానసిక పరిస్ధితి సరిగా లేనందున తల్లితండ్రులకు భారం కాకుడదని భావించిన విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం చేసింది. సమయానికి పోలీసులు స్పందించి ఆమెను ప్రాణాపాయం ను�