Home » pandemic
మూడేళ్లుగా యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి "ఒమిక్రాన్" రూపంలో విజృంభిస్తోంది.
కరోనా వైరస్ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కొన్ని రోజులుగా నిత్యం 900మంది కరోనాతో చనిపోతున్నారు. ఈ ఏడాది రోజువారీ కొవిడ్ మరణాల్లో ఇవే అత్యధికం.
ఏడాదిన్నర దాటింది... వ్యాక్సిన్లూ వచ్చాయి.. అయినా, ఇంకా కరోనావైరస్ మహమ్మారి ముప్పు మాత్రం పూర్తిగా తొలగలేదు. ఈ మహమ్మారి ఇంకా యావత్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. కరోనా కొత్త వేరియంట
జొమాటో, స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ లిఫ్ట్ యూజ్ చేయవద్దని, మెట్ల వైపు నుంచే వెళ్లాలని సూచిస్తూ..నోటీసు బోర్డు పెట్టింది.
దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విజృంభించింది. ఒక్కసారిగా కొత్త కేసులు భారీగా పెరిగాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ కు సంబంధించి తాజా హెచ్చరిక చేసింది.
కరోనా మహమ్మారి ప్రపంచంలోకి వచ్చి విస్తరించిన సమయంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో పిల్లలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారు.
కరోనావైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎంతోమంది తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. ఇక పిల్లల పరిస్థితి మరింత దయనీయం. కరోనా కారణంగా లక్షమందికిపైగా పిల్లలు అనాథలుగా మారారు.
కింగ్ నాగార్జునలో కొవిడ్ మహమ్మారి రియలైజేషన్ పుట్టించిందట. సాధారణంగా మొదలైన 2020 సంవత్సరంలో అలజడి సృష్టించిన కరోనా మహమ్మారి 2021లోనూ సెకండ్ వేవ్ తో రచ్ఛ చేసింది.
కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ హెచ్చరించారు. డెల్టా వేరియంట్ వ్యాప్తి, నిదానంగా సాగుతున్న వ్యాక్సినేషన్ తో ప్రపంచంలో కరోనా కేసులు పెరిగిపోతున్�
అమెరికన్ బిలియనీర్ వారెన్ బఫెట్ రీసెంట్ గా సంచలనమైన కామెంట్లు చేశారు. కొవిడ్-19 కంటే దారుణమైన మహమ్మారి పొంచి ఉందని అన్నారు. ఈ పరిస్థితులకు తగ్గట్లుగా రెడీగా ఉన్నామా అని Berkshire Hathaway సీఈఓ వారెన్ బఫెట్ ప్రశ్నించారు.