Home » pandemic
సెకండ్ వేవ్ లో 776 మంది వైద్యులు మృతి చెందారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వెల్లడించింది. అత్యధికంగా బీహార్ రాష్ట్రంలో 115 మంది మృతి చెందగా..తర్వాతి స్థానంలో ఢిల్లీ (109) నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్ లో 79 మంది వైద్యులు, రాజస్థాన్ లో 44, ఏపీలో 40, తెలంగాణ రా
కరోనా వైరస్ మహమ్మారి సమయంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారంపై ప్రధాని ప్రశంసలు కురించారు.
ఆసియాలో ధనవంతుడు..ముకేశ్ అంబానీ గత సంవత్సరం నుంచి కంపెనీ నుంచి జీతం తీసుకోలేదంట. కరోనా నేపథ్యంలో కంపెనీ వ్యాపారం కోసం ఆయన తన జీతాన్ని వదులుకున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) వెల్లడించింది. కంపెనీకి సంబంధించి వార్షిక నివ�
ప్రపంచవ్యాప్తంగా బెంబేలెత్తించిన కరోనా మహమ్మారి ఒక్కసారిగా పతనం కావడం మొదలైంది. దానికి కారణం బ్రెజిల్ దేశమంతా ప్రయోగాత్మకంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను సక్సెస్ ఫుల్ చేశారు.
Yamunotri Shrine హిందువులు పవిత్రంగా భావించే ‘చార్ధామ్’ దేవాలయాల్లో ఒకటైన యమునోత్రి ఆలయాన్ని ఇవాళ తెరిచారు. అక్షయ త్రితియ సందర్భంగా.. కర్కాటక లఘ్నం.. అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12.15 నిమిషాలకు పూజారులు, అధికారులతో సహా 25 మంది సమక్షంలో ఆలయ
Sonu Sood feels: సెకండ్ వేవ్ కారణంగా ఆస్పత్రులే కాదు.. స్మశానాల్లో కూడా క్యూ కట్టాల్సిన పరిస్థితి. ఫస్ట్ వేవ్.. గతేడాది భారత్ని తాకినప్పటి నుంచి సోను సూద్ అవసరమైన ప్రజలకు సహాయం చేస్తూ మెస్సయ్యాగా మారిపోయారు. సెకండ్ వేవ్లో ప్రజలకు అవసరమైన సాయం చేస్తూ
కొవిడ్ మహమ్మారి ఏడాదిన్నరకు పైగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో అమెరికాలోనే కరోనా మృతులు ఎక్కువగా కనిపించాయి.
ప్రపంచ దేశాల్లో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ– చైనా. కరోనా పరిస్థితులను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకుంటోంది.
సరదాగా మొదలు పెట్టిన పనులు కొన్ని సమయాల్లో జీవితాలను మలుపు తిప్పుతాయి. ఆ సరదా పనులే ఫ్యూచర్ లో జీవనాధారం కావొచ్చు. కష్టకాలంలో ఆదుకోవచ్చు. కరోనా సంక్షోభం వేళ.. అలాంటి సరదా పనే ఇప్పుడు ఎంతోమందికి జీవనోపాధిగా మారింది. కోవిడ్ టిఫిన్స్...
COVID-19 Cases : ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. మరణ మృందంగం మోగిస్తోంది. మరణాల సంఖ్య ఎక్కువవుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 9 వేల 881 మందికి కరోనా సోకింది. 51 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వ