Home » pandemic
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపించింది. వేలాది మందిని బలితీసుకుంది. రోజురోజుకీ కొత్త బాధితులు పుట్టుకుస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని ఇదొక పెద్ద అంటువ్యాధిగా అ�
ఇంగ్లీష్ సంస్కృతి అయిన షేక్ హ్యాండ్ వద్దు అని అంటుంది ప్రపంచం.. భారతీయ సంస్కృతి అయిన నమస్కారమే ముద్దు అంటున్నారు. సామాన్య ప్రజలే కాదు.. దేశాలకు అధినేతలు సైతం ఇదే పద్దతిని పాటిస్తున్నారు. లేటెస్ట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఐరిష్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం పట్టుకుంది. కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా భయం ఏ రేంజ్
కరోనా వైరస్ ను డబ్ల్యూహెచ్ వో ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉంది. ఈ క్రమంలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా వైరస్
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ ను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్ వో అనౌన్స్ చేసింది. దీంతో భారత్
కరోనా వైరస్ అధికారికంగా మహమ్మారిగా మారిపోయింది. World Health Organization(WHO) ప్రపంచ దేశఆలను వణికిస్తోన్న వైరస్ను మహమ్మారిగా ప్రకటించేసింది. ‘మహమ్మారి అంటే పదం మాత్రమే కాదు. వెంటాడుతున్న మృత్యుభయాన్ని వ్యక్తికరీంచే పదం. శక్తికి మించిన ప్రమాదం ఉన్నప్ప
కరోనా వైరస్..(కొవిడ్-19).. చైనాలోని వుహాన్ కేంద్రంగా రెండు నెలల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది.