Home » pandemic
మీరు కారులో వెళ్తున్నారు. బ్రేక్ వేద్దామంటే కుదరడంలేదు. కాళ్లాడటంలేదు. ఇంకోసారి, మీరు వరండాలో నిల్చున్నారు. గోడలు దగ్గరగా వస్తున్నాయి….ఇరుకైపోతోంది… ఏం చేయాలి? ఇంకోసారి, పెద్ద సునామీ అల మీదకు దూసుకొస్తోంది. తాటిచెట్టంత పెద్దది. పారిపో�
కరోనా వైరస్ మహమ్మారి ఒక అంటువ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు ఇతరులకు దూరంగా ఉండాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ప్రత్యేక గదిలో ఉండాలి. దీని కారణంగా ఒక వ్యక్తి జీవితంలో రోజువారీ కార్యక లాపాలన్నింటిని వదిలేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడే చాలామం
కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటం ప్రజలందరిలో కలవరపెడుతున్న అంశం. ఒకరి నుంచి మరొకరికి పలు మార్గాల్లో సంక్రమిస్తున్న వైరస్ బారిన పడి.. శుక్రవారం ఉదయం నాటికి 2 వేలకు పైగా బాధితుల సంఖ్య నమోదుకాగా.. అందులో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. �
ద యునైటెడ్ కింగ్డమ్ ఆ నలుగురు డాక్టర్లకు నివాళి అర్పిస్తుంది. కరోనా మహమ్మారిని తరిమే క్రమంలో కుటుంబాన్ని వదిలి రోగుల ట్రీట్మెంట్పైనే ఫోకస్ పెట్టి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. కరోనాకు చికిత్స చేస్తూ యూకేలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్�
ఏ దేశం చూసినా కరోనా వైరస్ తో భయంతో వణికిపోతోంది. ప్రపంచాన్ని ఈ వైరస్ వణికిస్తోంది. వేలాది సంఖ్యలో ప్రజలు చచ్చిపోతున్నారు. భారతదేశంలో కూడా ఈ వైరస్ ప్రభావితం చూపెడుతో్ంది. వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పది మంది దాక మృతి చెందినట�
ఓ వైపు ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్నాయి. ప్రపంచమంతా కరోనా భయాందోళనలతో తమ ప్రజలను ఎలా కాపాడుకోవాలా అని దేశాధినేతలు ఆలోచిస్తుంటే…ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు మాత్రం ప్రజల ప్రాణాల కంటే మిసైల్ టెస్టులే ఎక్కు�
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ(మార్చి-22,2020)దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. ఇండియా ఇంటికే పరిమితమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. అయితే రాత్రీపగలు తేడా లేకుండా,�
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్కు మందు ఉందా? అది ఎలా తయారువుతోంది.. వ్యాక్సీన్తో వైరస్ కంట్రోల్ అవుతుందా? ఇదే సరైనా మందు అని ఎవరూ చెప్పలేని పరిస్థితి. వ్యాక్సీన్ తో కరోనా నియంత్రణ సాధ్యమవుతుందా? అసలు కరోనా మెడిసిన్ ఎలా తయారువుతోంది. క�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి భారతీయులకు ఓ బ్యాడ్ న్యూస్. ఎండా కాలం వచ్చేసింది, అత్యధిక ఉష్ణోగ్రతల్లో కరోనా వైరస్ చచ్చిపోతుంది, ఇక కరోనా భయం తప్పినట్టే అని అంతా ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ని�
స్పెయిన్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించి, మిలటరీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ఆదివారం(మార్చి-15,2020)నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ తో స్పెయిన్ లో రోడ్లు,పబ్లిక్ స్పేస్ లు జనాలు లేక నిర�