Home » pandemic
ముంబైలోని భీవండీ రెడ్ లైట్ ఏరియాలో సెక్స్ వర్కర్లు ప్రొఫెషన్ మార్చుకుంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వారు పనులు పూర్తిగా ఆగిపోవడంతో జీవనం సమస్యగా మారిపోయింది. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు భీవండి ఎన్జీవో ముందుకొచ్చింది. అగరుబత్త�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఇప్పటికే లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఇంకా
కరోనా వైరస్ ఎక్కడికీ పోదని,మన మధ్యే ఉండబోతుందని డబ్యూహెచ్ వో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మైఖేల్ జే రేయాన్ తెలిపారు. కోవిడ్-19కు వ్యాక్సిన్ వస్తే ఈ మహమ్మారి తొందరగా అంతమైపోతుందని అనుకోవద్దని ఆయన హెచ్చరించారు. మనం సమర్థవంతంగా వాడుకోని.. ఎన్నో.ఖచ్చ�
సంవత్సరారంభం నుంచి పట్టిపీడిస్తున్న COVID-19ఆర్థికంగా ప్రపంచ దేశాలన్నింటినీ ముంచేసింది. క్రూయిష్ షిప్ల పైనా ఈ ప్రభావం కనిపించింది. దానికి కారణం సముద్ర ప్రాంతమైన జపాన్ లోని యొకోహోమాలో క్రూయిజ్ ఇరుక్కుపోవడమే. అందులో పాజిటివ్గా నమోదైన కరోనా
ఏపీ రాజకీయాల్లో కరోనా వైరస్ మంటలు పుట్టిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాజేసింది. కరోనా వైరస్ గురించి ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కంటికి కనిపించని ఈ శత్రువు 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు కావొస్తున్నా ఇంకా ఇది మిస్టరీగానే ఉంది. అనేక
అసలే తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. ప్రాణ భయంతో బతుకుతున్నారు. ఇది చాలదన్నట్టు మరో కలకలం రేగింది. ఉన్నట్టుండి 50 కాకులు, మూడు కుక్కలు మృత్యువాత పడ్డాయి. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా ప�
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) మీటింగ్ గురువారం సోనియా గాంధీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన సోనియా.. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో మత విద్వేషాలు రెచ్చగొడుతుందంటూ వ్యాఖ్యలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. అగ్ర రాజ్యం అమెరికా కూడా కరోనా దెబ్బకు అల్లాడిపోతోంది. కరోనా సోకిన వేలాదిమంది మృతిచెందారు.. లక్షల్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రోజురోజుకీ క
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. భారతదేశంలో కరోనావైరస్ ఉన్నవారిలో 80 శాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదు. ఇది ఆందోళన కలిగించే విషయం అని దేశంలోని అత్యున్నత వైద్య పరిశోధన సంస్థ సీనియర్ శాస్త్రవేత్త ఒ