Home » pandemic
Vodka తీసుకొంటే కరోనా రాదంటున్నారు Belarus president అలెగ్జాండర్ లుకాషెంకో. తనకు వైరస్ సోకిందని వెల్లడించారు. అయితే…కరోనా వైరస్ ను నిర్మూలించాలంటే…వోడ్కాకు మించిన డ్రగ్ లేదని ఆయన కొత్తగా వెల్లడిస్తున్నారు. పెద్ద పెద్ద క్రీడా కార్యక్రమాలను రద్దు చేయ
ప్రపంచవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆకలి చావులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. రానున్న రోజుల్లో ఆకలితో మరణించే వారి సంఖ్య మరింత పెరగనుందని, లక్షా 28వేల మంది చిన్నారులను ఆకలి బలి తీసుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్�
దాదాపు 8 నెలలు దాటింది. ఇప్పటికే కోటిన్నరమంది బాధితులయ్యారు. లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ఇంకా ఎంతమందిన బలి తీసుకుంటుందో తెలీదు. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. దీనికి కారణం కరోనా వైరస్. ఈ మహమ్మా�
కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది బిర్యానికే ప్రిపేర్ ఇచ్చినట్లు నివేదిక వెల్లడిస్తోంది. ఫుడ్ డెలివరి చేసే సంస్థల్లో ఒకటైన Swiggy, నుంచి StatEATistics రిపోర్టు వచ్చింది. అందులో భారతీయులు తాము అభిమానిచే రెస్టారెంట్ల నుంచి బిర్యానీ తెప్�
కరోనా వల్ల రాష్ట్ర ప్రజలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి తానేమీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కాదంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శ�
బంగారం కొనుక్కొవాలని అనుకున్న వారు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే..ధరలు దిగి రావడం లేదు. దీంతో మహిళామణులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు 9 ఏళ్�
శరీరాన్ని ఫిట్గా ఉంచుకునేందుకు, దేహదారుడ్యాన్ని పెంచుకోవడానికి జిమ్ సెంటర్కి వెళతారని తెలిసిందే. చాలామందికి జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయడం అలవాటు. ఒక్కరోజు కూడా జిమ్ కి వెళ్లకుండా ఉండలేని వారు చాలామంది ఉన్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మా
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇంకా వైరస్ గురించి పూర్తిగా తెలియని పరిస్థితి. ఒకవైపు వైరస్ ను నిరోధించే వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. మరోవైపు కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తూ త
కరోనా మహమ్మారికి అగ్రరాజ్యాలు బెంబేలెత్తిపోతున్నాయి. వైరస్ గడగడలాడిస్తోంది. కానీ ఓ చిన్న దేశం మాత్రం సమర్థవంతంగా ఎదుర్కొంది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి కేసులు నమోదు కావడం లేదు. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పనులు నిర్వహించు
మహమ్మారి కరోనా ఎంత పనిచేసింది.. ప్రపంచాన్నే మార్చేసింది.. మనుషులను మార్చేసింది.. వారి ఆలోచనల్లోనూ మార్పు తెచ్చింది. కరోనా భయంతో బయటకు వెళ్తే ముఖానికి మాస్క్ లేకుండా వెళ్లడం లేదు. ఏం పనిచేసినా కరోనానే గుర్తుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏది మ�