Home » pandemic
COVID-19 Ears Ring : మీ చెవిలో ఏమైనా వింత శబ్దాలు వినిపిస్తున్నాయా? చెవిలో రింగుమని మారుమోగుతున్నాయా? ఏదో జోరిగ లోపలికి వెళ్లి శబ్దం చేస్తున్న ఫీలింగ్ పదేపదే వినిపిస్తుందా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇది కరోనా కొత్త లక్షణం కావొచ్చు.. కరోనా సోకిన బాధితుల్ల�
ఐపీఎల్ 2020లో ఫస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్.. ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఫేవరేట్గా ఐపిఎల్ 2020లోకి దిగిన ముంబైని తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్తోనే మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోని 437 రోజుల తర్వా
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వైరస్ కట్టడి కోసం అన్ని దేశాలు లాక్డౌన్లోకి వెళ్లడంతో ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్య�
కరోనా మహమ్మారి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ప్రమాదకరంగా మారిపోయి ఉండగా.. వ్యాక్సిన్ కోసం, మందు కోసం శాస్వత పరిష్కారం కోసం పరిశోధకులు నిరంతరాయంగా శ్రమిస్తూ ఉన్నారు. వైరస్ను అడ్డుకొనేందుకు
కరోనాతో కోలుకున్నవారి నుంచి తీసిన ప్లాస్మాతో ఇతరులను రక్షిస్తుందనడానికి కచ్చితమైన రుజువు లేదంటోంది ఓ కొత్త అధ్యయనం. మాయో క్లినిక్కు చెందిన పరిశోధకులు ఇదే విషయాన్ని వెల్లడించారు. అమెరికాలో 64,000 మందికి పైగా రోగులకు టీకాలకు ముందు ఫ్లూ, తట్టు�
కరోనా వైరస్ సోకినవారిలో 40 శాతం మందిలో అసలు లక్షణాలే కనిపించడం లేదు.. మహమ్మారి అంతానికి ఇదే కీలకం కావొచ్చునని ఓ నివేదిక వెల్లడించింది. కరోనావైరస్ వ్యాప్తి గురించి పరిశోధకురాలు మోనికా గాంధీ ఇదే విషయాన్ని వెల్లడించారు. కరోనా సోకినా చాలామందిలో
టాలీవుడ్ హీరో రానా ఓ ఇంటివాడయ్యాడు. తన బ్యాచిలర్ జీవితానికి ముగింపు పలికాడు. దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు మోగాయి. రామానాయుడు స్టూడియోలో 2020, ఆగస్టు 08వ తేదీ శనివారం రాత్రి 8.30 గంటల ముహూర్తంలో మిహికా మెడలో ‘బాహుబలి’ స్టార్ రానా మూడు ముళ్లు వేశారు. క�
కరోనా కర్రీ ఏందిరా బాబు..అనుకుంటున్నారా ? దిక్కుమాలిన ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది చనిపోతుంటే..కర్రీ అని తిట్టుకోకండి. ప్రపంచంలో ఏదైనా జరిగిందంటే..దానిని క్యాష్ చేసుకోవాలని అనుకుంటుంటారు కొంతమంది వ్యాపారులు. ప్రస్తుతం కరోనా వైరస్ పోలినట్లుగా
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారితో పోరాటం చేస్తోంది. గత ఆరు నెలులగా ప్రజలకు కంటి మీద కనుకు లేదు. ప్రాణాలు మాస్కులో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ పోరాటం ఇంకెన్నాళ్లు సాగుతుందో, కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరి
కరోనా రాకాసి వల్ల ఎన్నో జీవితాలు అస్తవ్యస్థమయ్యాయి. ఉద్యోగాలు పోవడంతో కూలీలుగా మారిపోతున్నారు. ఇలాగే..ఓ యంగ్ ఫాదర్ కు జరిగింది. కానీ లాటరీ రూపంలో అదృష్టం తన్నుకొచ్చింది. ఏకంగా రూ. 31 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీ�