Home » pandemic
భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తున్నారని, వారికి గట్టి సందేశాన్ని ఇవ్వడానికే ఇళా దేవత విగ్రహానికి మాస్క్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పూజారి పండిట్ మనోజ్ శర్మ వెల్లడించారు.
శానిటైజర్ వల్ల అగ్నిప్రమాదం బారిన పడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా సాయాన్ని ప్రభుత్వం మరికొంత మందికి విస్తరించింది. బోధనేతర సిబ్బంది క్యాటగిరీలో ఆయాలు, డ్రైవర్లకు కూడా రూ.2 వేల నగదు, 25 కిలోల సన్నబియ్యం అందించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశ�
కరోనా కష్టకాలంలో రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆపత్కాల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతి నెల రూ.2వేలు నగదుతో పాటు 25కిలోలు బియ్యం ఉచితంగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం
ప్రపంచంలోని కరోనా టాప్ దేశాలను బీట్ చేస్తూ భారత్లో కోవిడ్ సెకండ్వేవ్ ఉధృతి కొనసాగుతోంది. దేశంలో మరోసారి లక్షపైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.
హోలీ పండుగ సందర్భంగా...లక్నోలో ఉన్న ఓ స్వీటు షాపు యజమాని ఒక వెరైటీ స్వీటును తయారు చేశారు.
వ్యాక్సిన్ వచ్చినా కరోనా తీవ్రత మాత్రం తగ్గడం లేదు. కొత్త రూపాల్లో కొవిడ్ విజృంభిస్తోంది. దీంతో ప్రజల్లో ఇంకా భయాందోళనలు తొలగలేదు. కరోనా పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి మరో బాంబు పేల్చింది.
రైల్వే శాఖ ఆదాయంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ప్రయాణికుల టిక్కెట్ల రూపంలో భారీగా నష్టపోయింది. లాక్డౌన్లో ప్రయాణికుల రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ ఆ తర్వాత ప్రత్యేక పేరుతో వాటిని పట్టాలెక్కించి దశలవారీగా సంఖ్య పెంచుతూ వస్తోంది.
children : కోవిడ్ నుంచి కోలుకున్న పిల్లల్లో తలెత్తుతున్న అనారోగ్య సమస్యలపై.. తాజా రీసెర్చ్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కరోనాను జయించిన పిల్లలకు ఆ తర్వాత దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశముందని ఎన్హెచ్ఎస్ రీసెర్చ్ తెలిపింది. పిల్లల్లో దీర్ఘకా�
Covid-19 pandemic end : 2020 ఏడాదంతా కరోనా మహమ్మారితోనే గడిచిపోయింది. 2021లోనైనా మహమ్మారి అంతమైపోతుందా? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎన్ని కరోనా వ్యాక్సిన్లు వచ్చినా మహమ్మారి పూర్తిగా అంతంకాలేదు. ఇంకా కరోనా విజృంభిస్తూనే ఉంది. ఎప్పటికీ కరోనా అంతమవుతుం