Home » Panjshir
మళ్లీ అరాచకాలు చేయబోమని ప్రకటించిన తాలిబన్లు... వారి అసలు రూపాన్ని రెండు దశాబ్దాల తర్వాత మరోసారి చూపిస్తున్నారు.
పోరాటాల గడ్డ "పంజ్షీర్".. దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సోవియట్ యూనియన్ చేతికి చిక్కకుండా, తాలిబన్ల పాలనకు అందకుండా స్వతంత్రంగా ఉండే అఫ్ఘానిస్తాన్ లో సుందరమైన ప్రాంతం.
అఫ్ఘానిస్తాన్ చిట్టచివరి ప్రాంతాన్ని తాలిబన్లు కైవసం చేసుకున్నారు. పంజ్షీర్ ప్రావిన్స్ కోసం హోరాహోరీగా సాగిన ఆధిపత్య పోరులో తాలిబన్లు విజయం సాధించారు.
పంజ్షిర్పై నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ పట్టు సడలిపోతున్నట్టుగా కనిపిస్తోంది. పంజ్షిర్పై పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్ డ్రోన్లతో స్మార్ట్ బాంబులను కురిపించింది.
తాలిబన్లు ఒక పంజ్షీర్ ప్రావిన్స్ మినహా అఫ్ఘానిస్తాన్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మిగిలిన పంజ్షీర్ కోసం బీకర యుద్ధం చేస్తున్నారు.
అఫ్ఘాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు పంజ్షేర్ వ్యాలీపై పట్టు సాదించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వందల సంఖ్యలో తాలిబన్లు పంజ్షేర్ వ్యాలీపై దాడి చేసేందుకు వెళ్తున్నారు.
అఫ్ఘానిస్తాన్ లోని పంజ్షీర్ ప్రావిన్స్ లో ఇంటర్నెట్ ని బంద్ చేసింది తాలిబన్.
అఫ్ఘానిస్తాన్ తమ వశమైపోయినట్టేనని సంబరపడిపోతున్న తాలిబన్లకు తాజాగా ఊహించని షాక్ తగిలింది.
ఆదివారం కాబూల్ ని తాలిబన్లు ఆక్రమించడంతో అప్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం నుంచి పారిపోగా,దేశ రాజ్యంగం ప్రకారం ఆపద్ధర్మ అధ్యక్షుడిని తానేనంటూ
కాబూల్ ఆక్రమణతో అప్ఘానిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకి తాలిబన్ ఏర్పాట్లు చేసుకుంటున్న విషయం తెలిసిందే.