Home » Parade Grounds
ఆహ్వాన పత్రికతో పాటు సీఎం రేవంత్ లేఖను కూడా కేసీఆర్ కు అందజేశారు ప్రోటోకాల్ ప్రతినిధులు.
లేఖను స్వయంగా కేసీఆర్ కు అందించాలని వేణుగోపాల్, అరవింద్ సింగ్ లకు బాధ్యతలు అప్పగించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. సెప్టెంబర్ 17 సందర్భంగా అమిత్ షా.. హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ క్రమంలో అమిత్ �
హైదరాబాద్ హెచ్ఐసీసీ లో రెండు రోజులపాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈరోజు సాయంత్రం ముగిశాయి. ప్రధాన మంత్ర నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది.
ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా, యూపీ సీఎం ఆదిత్యా నాథ్, ఇతర కీలక నేతలు ఈ సభలో పాల్గొనబోతున్నారు. ఈ సభకు సంబంధించి మూడు ప్రధాన వేదికలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
మోదీ సభ కోసం తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు సికింద్రాబాద్ తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో సభకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. స్థానిక జింఖానా గ్రౌండ్స్లో వీఐపీ పార్కింగ్ ఏర్పాటు చేశ
ప్రధాని సభతో తెలంగాణలో చరిత్ర సృష్టిస్తాం. ఈ సభకు కేసీఆర్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోంది. తెలంగాణపై బీజేపీ పాలసీని మోదీ ఈ సభ ద్వారా ప్రకటించబోతున్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. తుక్కుగూడలో జరిగిన అమిత్ షా సభను �
హైదరాబాద్: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జనవరి 13నుంచి 15వరకు సికింద్రాబాద్, పేరేడ్ గ్రౌండ్స్ లో 4వ అంతర్జాతీయ పతంగుల పండుగ, స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి చెప్పారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన మం�