Home » Paritala Sriram
ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం జగన్ను తాము కలిసే తీరతామని మాజీమంత్రి పరిటాల సునీత తేల్చి చెప్పారు.
అనంతపురం జిల్లా రాజకీయాలు హీటెక్కుతున్నాయి.. టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. తాడిపత్రిలో రెండురోజుల క్రితం మంత్రి ఉష శ్రీ చరణ్, తాడిపత్రి మున్సిపల్...
నేను చెప్పినా ఒకటే, చంద్రబాబు దగ్గరికి వెళ్లినా చెప్పేది ఒకటే అన్నారు. కాదు కూడదు అని ఎవరైనా టీడీపీ తరఫున టికెట్ తెచ్చుకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని హెచ్చరించారు.
రాయలసీమ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర దృశ్యం ఆవిషృతమైంది. కక్షలతో రగిలిపోయే రెండు కుటుంబాలు స్నేహంగా మారాయి.పరిటాల శ్రీరామ్ ను కౌగలించుకున్న జేసీ దివాకర్ రెడ్డి కౌగలించుకున్నారు.
tdp leaders sons: తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీఆర్.. యువకులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే యువత పునాదులుగా ఏర్పడ్డ పార్టీయే టీడీపీ. కానీ నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టీడీపీలో యువత అంటే పార్టీ సీనియర్ నాయకుల
అనంతపురం జిల్లా రాజకీయాల్లో పరిటాల కుటుంబానిది ప్రత్యేక స్థానం. అధికారంలోఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. కేడర్కు అండగా నిలబడేది ఆ కుటుంబం. రాష్ట్రమంతటా పరిటాల రవీంద్రకు అనుచరులు, అభిమానులు ఉండేవారు. ఆయన హత్య తర్వాత కూడా ఆ కుటుంబం నుంచి రవీంద్�
హైదరాబాద్ : ఎన్నికల వేళ హైదరాబాద్ లో నోట్ల కట్టల కలకలం చెలరేగింది.
ఎన్నికలు వచ్చేశాయి. కొందరు టికెట్ కోసం తాపత్రయం పడుతుంటే.. మరికొందరు తమ వారసుల రాజకీయ భవిష్యత్ కోసం ఆరాటపడుతున్నారు. రెండు టికెట్లు అడుగుతున్నారు. రాని పక్షంలో త్యాగాలకు సిద్ధమవుతున్నారు. అనంతపురం జిల్లాలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇ�
అనంత టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న పరిటాల శ్రీరామ్ రాజకీయ భవిష్యత్తుపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సారి ఎలాగైనా ఎన్నికల బరిలో ఉండాలని భావిస్తున్న పరిటాల శ్రీరామ్… తన తల్లి, మంత్రి పరిటాల సునీతతో పాటు తనకు కూడా అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని పా�