Home » Parlament
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోకసభలో కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
1962లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, అయితే, మోదీ పాలనలో ఒక్క అంగుళం కూడా ఆక్రమించులేదని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. చైనాకు ఒక్క ఇంచు కూడా వదులుకునేది లేదన్నారు.
దేశంలో మంకీపాక్స్ వ్యాప్తి పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మంగళవారం పార్లమెంట్లో మాట్లాడారు. మంకీపాక్స్ కేసు దేశంలో కొత్త వ్యాధి కాదని అన్నారు. అయితే ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వని కేంద్ర ప్రభుత్వం పాండిచ్చేరి ప్రత్యేక హోదా ఇస్తామని ఎలా చెపుతోందిన వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు కేంద్రాన్ని ప్రశ్నించారు.
Rahul Gandhi Jumps : ఎప్పుడూ పాలిటిక్స్తో బిజీగా ఉండే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అప్పుడప్పుడు సరదాగా కొన్ని పనులు చేస్తూ వార్తాల్లో నిలుస్తారు. కేరళలో పర్యటిస్తున్న రాహుల్ స్విమ్మర్గా మారారు. మత్స్యకారులతో కలిసి ఆయన సముద్రం మధ్యలో ఈత కొట్టారు. మత్�
వైసీపీ సర్కార్పై టీడీపీ ఎంపీలు కత్తులు దూస్తున్నారు. జగన్ పాలనపై వారు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా 2020, జులై 16వ తేదీ గురువారం టీడీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు వారంతా రాష్ట్రపతి రామ్నాథ్ కో�
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసిందని, నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ హెచ్చరించారు. మార్చి 10వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరుగుతుండగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయిన సంగతి తెలిసిందే. మార్చి 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5గంటలకు కేంద్ర ఎన్నికల అ�
ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు స్వరం పెంచారు. కేంద్రంతో సై అంటే సై అంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నారు. రాష్ట్రం పట్ల వివక్ష చూపితే సహించేది లేదని..తాము చేస్తున్న పోరాటం ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిందని..ఖబడ్ద�
హైదరాబాద్ : లక్ష గ్రామాలు ఇక డిజిటల్ విలేజేస్గా తయారు కానున్నాయి. ఈ గ్రామాలను త్వరలోనే డిజిటల్గా మార్చివేస్తామని ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం పార్లమెంట్లో తాత్కాలిక బడ్జెట్ని ప్రవే�