Home » Party
సన్నీ లియోన్…మనదేశంతో పాటు ప్రపంచం మొత్తానికి పరిచయం అక్కర్లేని పేరు. పోర్న్ స్టార్ గా ఎదిగి ఆ తర్వాత ఫిల్మ్ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. అంత ఫేమస్ సన్నీలియోన్. ప్రస్తుతం బాలీవుడ్ లోని హాటెస్ట్ హీరోయిన్లలో �
చీపురు గుర్తు పార్టీ ఆప్ రికార్డు కొట్టేసింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీలో ఘన విజయం సాధించి 62 సీట్లు దక్కించుకుంది ఆప్. అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరీ మోగించిన 24గంటల్లోనే పార్టీలోకి దేశవ్యాప్తంగా 11లక్షలకు పైగా సభ్యులు చేరారు. సోషల్
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పై జేడీయూ చీఫ్,బీహార్ సీఎం నితీష్ కుమార్ చర్యలు తీసుకున్నారు. కొంతకాలంగా జేడీయూ మిత్రపక్షంగా ఉన్న బీజేపీపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. �
బీజేపీతో వేభేధించి కాంగ్రెస్,ఎన్సీపీ వంటి సెక్యులర్ పార్టీలతో శివసేన చేతులు కలిపి మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన ఖాళీ చేసిన “హిందుత్వ” స్పేస్ ను క్లెయిమ్ చేసుకొని బీజేపీకి దగ్గరవ్వాలనుకుంటున్న మహారాష్ట్ర నవ నిర్మా�
బీహార్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సీఏఏ,ఎన్ఆర్సీ విషయంలో కాంగ్రెస్ ను పొగుడుతూ భాగస్వామ్య పక్షమైన బీజేపీని విమర్శిస్తూ వస్తున్నారు. అయితే రాబోయే బీహార్ అసె�
మరోసారి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ రెడీ అయినట్లు సమాచారం. ఇటీవల జరిగిన హర్యాణా,జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన సత్తా చూపించడంలో ఆ పార్టీ కార్యకర్తలు,నాయకులు మంచి జోష్ లో ఉన్నారు. అయితే జాతీయస్థాయిలో పార్టీలో నాయ
భారతీయ జనతా పార్టీ(BJP)కొత్త రథసారథిగా ఇవాళ(జనవరి-20,2020)జగత్ ప్రకాష్ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఏడు నెలల తర్వాత నడ్డా బీజేపీ అధ్యక్ష పగ్గాలు అందుకున్నారు. 2014 జులై నుంచి ఇప్పటివరకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అమి�
దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు,మేధావులు పౌరసత్వ సవరణ బిల్లుపై నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటూ 625మంది మేధావులు కేంద్రప్రభుత్వానికి విజ్ణప్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే లోక్ సభలో పాస్ అయిన ఈ బిల్లు
జనసేన పార్టీ తరపు నుంచి నెగ్గిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ నిర్మాణం సరిగ్గా లేదనీ..అదే విషయాన్ని పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కు చెప్పానని అన్నారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘రైతు సౌభాగ్య దీక్ష’కు న�
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్ లైబ్రరీ హాలులో ప్రారంభమయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీసహా పలువరు బీజేపీ నేతలు ఈ సమావేశానికి హజరయ్యారు. కీలకమైన పౌరసత్వ బిల్లు రాజ్యసభలో ఈరోజు మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్ర