Party

    ముంబైలో రాత్రి 11తర్వాత న్యూఇయర్ పార్టీలకి అనుమతి

    December 31, 2020 / 04:02 PM IST

    Mumbaikars can party after 11 pm ముంబై వాసులు డిసెంబర్-31న న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు అనుమతి లభించింది. కొత్త సంవత్సరంలోకి మరికన్ని గంటల్లో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఇవాళ(డిసెంబర్-31,2020)రాత్రి 11గంటల తర్వాత అందరూ తమ తమ ఇళ్లల్లోనే న్యూ ఇయర్ పార్టీలు చేసుకు�

    రజినీ పొలిటికల్ ఎంట్రీ.. సైకిల్ గుర్తుతో.. జెండా రంగులు.. పార్టీ రిజిస్ట్రేషన్!

    December 11, 2020 / 11:26 AM IST

    సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్.. ఎన్నోరోజులుగా పార్టీ పెడుతాడు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.. అందుకు తగ్గట్టుగా అడుగులు పడని పరిస్థితి.. కానీ, అభిమానులతో మీటింగ్‌లు, సన్నిహితులతో సమాలోచనల తర్వాత రజినీకాంత్ పూర్తిగా రాజకీయ బరిలోకి దిగడానికి �

    జీహెచ్ఎంసీ ఎన్నికలు : ఏ పార్టీ..ఏ సామాజికవర్గానికి..ఎన్ని సీట్లు ఇచ్చింది ?

    November 21, 2020 / 11:08 PM IST

    GHMC elections 2020 : నామినేషన్లు అయిపోయాయ్.. స్క్రూటీని కూడా ముగిసింది. ఇక మిగిలింది ఉపసంహరణే. ఇంకా చాలా మందికి బీఫాంలు పెండింగ్‌లో పెట్టాయి పార్టీలు. ఇప్పటివరకు.. ఏపార్టీ.. ఏ సామాజికవర్గానికి.. ఎన్ని సీట్లు ఇచ్చింది? ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు.. పెద్ద �

    కాంగ్రెస్‌లో మార్పు కోసం డిమాండ్.. సోనియాకి 23 మంది అగ్ర నాయకులు లేఖ

    August 23, 2020 / 10:44 AM IST

    దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారానికి దూరమై ఆరేళ్లు పూర్తయ్యింది. అయినా కూడా ఇంకా పుంజుకునేందుకు కష్టపడుతూనే ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో పెద్ద మార్పు కోరుతూ పార్టీ సీనియర్ నాయకులు తాత్కాలిక అధ్యక్షురాలు సోన�

    పార్టీలో,ప్రభుత్వంలో పదవులపై సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు

    August 19, 2020 / 08:54 PM IST

    రాజస్థాన్​లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడిన నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో పదవులపై చర్చ సాగుతోంది. పార్టీ​లో లేదా ప్రభుత్వంలో ఎవరు ఎక్కడ పని చేయాలనేది కాంగ్రెస్​ అగ్ర నాయకత్వం నిర్ణయిస్తుందని మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ అన్నారు. �

    Rajasthan Political Crisis : కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

    July 24, 2020 / 10:51 AM IST

    రాజస్థాన్‌ రాజకీయ డ్రామా రసవత్తరంగా సాగుతోంది. సుప్రీంకోర్టులో పైలట్‌ వర్గానికి ఊరట లభించింది. రాజస్థాన్‌ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పైలట్‌ అనర్హత పిటిషన్‌పై రాజస్థాన్‌ హైకోర్టు 2020, జులై 24వ తేదీ శుక్రవ�

    బీజేపీ పార్టీ ఎన్నికల్లో గెలిచే మిషన్ కాదు. ప్రజలకు సేవ చేయడానికే..

    July 4, 2020 / 09:13 PM IST

    ప్రధాని నరేంద్ర మోడీ శనివారం భారతీయ జనతా పార్టీ చేసిన వెల్ఫేర్ గురించి జాతీయవ్యాప్తంగా కొవిడ్ 19 సమయంలో లాక్ డౌన్ గురించి మాట్లాడారు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ఏడు రాష్ట్రాల్లో యూనిట్లు చేసిన పనిని వీక్షించారు. పార్టీకి చెందిన బీహార్ యూని�

    బాలీవుడ్ సింగర్ కు కరోనా….స్వీయ నిర్భందంలోకి వసుంధరా రాజే,ఎంపీ దుష్యంత్

    March 20, 2020 / 11:59 AM IST

    బాలీవుడ్ లో కరోనా సోకిన మొదటి వ్యక్తి గాయని కనికా. ఈ విషయాన్ని ఇవాళ ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇటీవల లండన్ కు వెళ్లిన కనికా ఈ నెల 15న లక్నో తిరిగి వచ్చారు. అయితే ఆమె తన ట్రావెల్ హిస్టరీ గురించి అధికారులకు తెలియజేయలేదు. అయితే కన�

    కర్నూలు వైసీపీని విడగొడుతున్న ఇద్దరు వీళ్లే..

    March 11, 2020 / 10:08 PM IST

    కర్నూలు జిల్లా వైసీపీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. జిల్లాలో నియోజకవర్గ ఇంచార్జీలకు, ఎమ్మెల్యేలకు మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. నియోజకవర్గాల్లో ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి పెత్తనం కోసం పోట్లాడుకుంటున్నారట. జిల్లాలో ప్రధానంగా

    సీఏఏ హింసలో 20మంది మృతి…రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దన్న ఢిల్లీ బీజేపీ చీఫ్

    February 26, 2020 / 05:39 AM IST

    రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని బీజేపీ నాయకులకు ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ సూచించారు. దేశ రాజధానిలో శాంతిని నెలకొల్పడానికి మరియు గందరగోళానికి కారణమయ్యే, ప్రజలకు తప్పుడు సందేశం పంపే పని చేయకూడదని బీజేపీ నాయకులతో పాటుగా అన్ని పా�

10TV Telugu News