Home » Party
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగాను..సంచలనంగా ఉంటాయి. ఈ క్రమంలో తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్. అదే కమలహాసన్ పార్టీకి రజనీకాంత్ మద్దతు ప్రకటించటం. ఈ విషయాన్ని కమలహాసన్ స్వయంగా వెల్లడించారు. గతంలో తన పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ
ఎన్నికల సమయంలో జనసేనానీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల వరాలు కురిపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో. .
ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ – టీడీపీ కలిసి మహాకూటమిగా పోటీ చేసాయి. అయితే.. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి కలిసి సాగాలా లేదా అనే విషయంపై రెండు పార్టీల్లో క
నామినేషన్ల పర్వం ఓ వైపు జోరుగా సాగుతోంది. మరోవైపు చేరికలతో హడావిడి. ఇంకో వైపు అభ్యర్ధులు మిస్సింగ్ అంటూ కలకలం. వ్యక్తిగత పగలు, ప్రతీకారాలు కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ రెండుగా చీలి మరీ కొట్టుకుంటు�
మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కి ఆ పార్టీ నేతలు వరుస షాక్ లు ఇస్తున్నారు. పార్టీలో అసంతృప్తుల జాబితా రోజురోజుకి పెరిగిపోతుంది.పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత రాజకీయాలను కారణంగా చూపుతూ ఇప్పుడు మరో ఇద్దరు నాయకులు పార్టీని వీ
ఒకపక్క ఎన్నికల సీజన్..మరోపక్క పెళ్లిళ్ల సీజన్. రెండు ముఖ్యమే. ఈ క్రమంలో పెళ్లిళ్లలోనే కాదు ఆఖరికి శోభనం గదిని కూడా ఎన్నికల ప్రచారంగా మార్చేస్తున్నారు. అదేంటంటే.. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజుగ్లాసు. ఇప్పుడు ఆ గాజుగ్లాసు కాస్తా శోభనం గది�
పొత్తులో భాగంగా ఏపీలో బీఎస్పీకి 3లోక్ సభ,21 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.చిత్తూరు, తిరుపతి, బాపట్ల లోక్ సభ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారని తెలిపారు.ఈ మూడు చోట్లా తాము అభ్య
బాపట్ల వైఎస్ ఆర్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. బాపట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతికి వ్యతిరేకంగా ఒరుగుంట్ల రెడ్ల సంఘం ఏకమయ్యింది. రఘుపతికి టిక్కెట్ ఇవ్వొద్దంటు రెడ్ల సంఘం ర్యాలి చేపట్టింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్థన్
అదృష్టం పరీక్షించుకుందామని సినీ, క్రీడా ఇతర రంగాలకు చెందిన వారు పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంటారు. ప్రధానంగా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కొత్త పార్టీలను స్థాపించడం..ఇతర పార్టీలో చేరుతుంటారు. తాజాగా తన గాత్రంతో అలరిస్తున్న మనో (నాగూర్ బాబు)
హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అన్ని స్థానాలనూ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదువుతున్న టీఆర్ఎస్… ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. దీంతో పార్టీ మారేందుకు నేతలు రెడీ అవుతున్నారు. అవ