Home » Passenger
ముంబై వచ్చిన ఓ ప్రయాణికుడిపై అధికారులకు ఎందుకో అనుమానం కలిగింది. అంతే, ఆ వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
రైలులో సీటు మార్చుకోవడానికి నిరాకరించిన ప్రయాణికుడిపై బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు చితకబాదిన ఘటన యూపీలో చోటు చేసుకుంది.
ఓ దొంగకి చావు తప్పి కన్ను లొట్టపోయింది.. కదులుతున్న ట్రైన్ విండోలోంచి ప్యాసింజర్ చేతిలో సెల్ ఫోన్ కొట్టేయాలని ప్రయత్నం చేసాడు. దెబ్బకి దిమ్మ తిరిగింది.
ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఓవర్ హెడ్ బిన్స్ నుండి నీరు లీక్ అవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కారణమేమై ఉంటుందని చర్చలు జరిపారు.
బిజీ లైఫ్లో పక్కవారిని పట్టించుకునేంత టైం ఉండదు. కానీ కొందరు ఆర్టిస్ట్లకి మాత్రం భలే ఆలోచనలు వస్తాయి. ఆటోలో ప్రయాణం చేసిన ఓ మహిళ ఆటో డ్రైవర్ చిత్రాన్ని గీసింది. తన చిత్రాన్ని చూసుకుని అతను తెగ సంబరపడిపోయాడు.
కొన్ని చిత్రాలు గీయడానికి ఆర్టిస్ట్లకి కొన్ని అంశాలు ప్రేరణ కలిగిస్తాయి. రైలు ప్రయాణంలో కనిపించిన ఓ పెద్దాయన చిరునవ్వు ఓ ఆర్టిస్ట్ కి చిత్రం గీయడానికి పురిగొల్పింది. తాను గీసిన చిత్రాన్ని పెద్దాయనకి చూపించగానే ఆయన ఆనందం మాటల్లో చెప్పలే�
ఓ వ్యక్తి విమానంలో మామిడిపండ్ల బాక్స్ పోగొట్టుకున్నాడు. ఇక దొరికినట్లే అని వదిలిపెట్టలేదు. అయితే ఏం చేశాడు? అవి తిరిగి దొరికాయా?
తన్నాడు, చెంపలపై కొట్టాడు, బూతులు తిట్టాడు. ఆటోలు ఆగిన ప్రదేశం కావడంతో ఆటో డ్రైవర్ల అండ చూసుకుని రెచ్చిపోయాడు. నిస్సహాయుడైన ఆ ప్రయాణికుడు తెబ్బల నుంచి తప్పించుకోవడానికే సర్వశక్తులు ఒడ్డాల్సి వచ్చింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ�
ఇటీవలే విమానంలో ఒక ప్రయాణికుడు మహిళపై మూత్ర విసర్జన చేసిన కేసులో సరిగ్గా స్పందించనందుకు ఈ సంస్థకు డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 20నే దీనిపై డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ షాక్ నుంచి సంస్థ తేరుకునేలోపే మరో అంశంలో డ�
ఢిల్లీ ఎయిర్పోర్టులో కొంతకాలంగా ఎదురవుతున్న ప్రయాణికుల రద్దీ సమస్య తగ్గింది. గతంలో 3-5 గంటలు పట్టే చెకింగ్ టైమ్, ఇప్పుడు ఐదు నిమిషాలు మాత్రమే పడుతోంది.