-
Home » passenger trains
passenger trains
దేశంలో రైల్వే ప్రయాణికులకు శుభవార్త
November 18, 2023 / 04:54 AM ISTభారతీయ రైల్వే దేశంలో రైల్వే ప్రయాణికులకు శుభవార్త వెల్లడించింది. రైల్వే టికెట్ల వెయిటింగ్ లిస్టులను లేకుండా చేయడానికి 2027వ సంవత్సరం నాటికి మరో 3వేల అదనపు ప్యాసింజర్ రైళ్లను నడపాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది....
Trains Cancelled: ఆగస్టు 6వ తేదీ వరకు ఆ ప్రాంతాల్లో ప్యాసింజర్ రైళ్లు రద్దు.. 22 ఎంఎంటీఎస్ రైళ్లు కూడా ..
July 30, 2023 / 08:59 AM ISTవరదలు, మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా కాజీపేట నుంచి నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
Passenger Trains : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్యాసింజర్ రైళ్లు పునరుద్దరణ, ఇక నుంచి స్టేషన్ లోనే టికెట్లు
July 16, 2021 / 11:28 PM ISTరైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రద్దైన సాధారణ రైళ్లను పునరుద్ధరించింది. ఈనెల 19 నుంచి...
Trains Cancelled : రైలు ప్రయాణికులకు గమనిక.. తెలుగు రాష్ట్రాల్లో నడిచే పలు రైళ్లు రద్దు
June 5, 2021 / 11:59 AM ISTదేశంలో కరోనా కల్లోలం నేపథ్యంలో రైలు ప్రయాణం చేసే వారు కరువయ్యారు. ప్రయాణికులు లేక రైళ్లు వెలవెలబోతున్నాయి.
ఇంకా పట్టాలెక్కని ప్యాసింజర్ రైళ్లు.. కేంద్రం తీరుపై ప్రయాణికుల ఆగ్రహం
February 15, 2021 / 12:27 PM ISTtill now no passenger trains: తక్కువ ఖర్చుతో దూర గమ్యస్థానాలకు చేరుకోవాలంటే పేద, మధ్య తరగతి వారికి ప్రధానమైన రవాణ మార్గం రైల్వే. లాంగ్ జర్నీ అనగానే ముందుగా గుర్తొచ్చేది ట్రైనే. ఇన్నాళ్లూ…
కిసాన్ యూనియన్స్ కి పంజాబ్ సీఎం విజ్ణప్తి
November 9, 2020 / 09:27 PM ISTPunjab CM appeals Kisan Unions to lift rail blockade to allow passenger trains మోడీ సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను పలు రాష్ట్రాలతో పాటుగా పంజాబ్ రైతులు…
పోటీ పెరిగింది.. ప్రైవేటు రైళ్లు నడిపేందుకు GMR, Megha ఆసక్తి
August 13, 2020 / 08:53 AM ISTభారతీయ రైల్వే ప్రయాణికుల ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు రూట్లలో ప్రైవేట్ రైళ్లను నడిపే బాధ్యతను ఐఆర్సీటీసీకి అప్పగించింది రైల్వే. ఆ ప్రయోగం సక్సెస్ కావడంతో మరో…
జూన్ 30 వరకు రైళ్లు రద్దు..రిజర్వేషన్ డబ్బులు వాపస్
May 14, 2020 / 07:32 AM ISTకరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో భారతీయ రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్-30వరకు ట్రావెల్ చేసేందుకు ప్రయాణికులు బుక్ చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ నెల 30…
లాక్డౌన్ పొడిగింపు ఉండదు.. ఆరోజు నుంచే రైళ్లు అందుబాటులోకి!
April 2, 2020 / 04:52 AM ISTకరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతుంది. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లే అవకాశమే లేదు ఎక్కడా కూడా.. ఈ క్రమంలో ప్రజా రవాణా వ్యవస్థ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే…