Home » passenger trains
భారతీయ రైల్వే దేశంలో రైల్వే ప్రయాణికులకు శుభవార్త వెల్లడించింది. రైల్వే టికెట్ల వెయిటింగ్ లిస్టులను లేకుండా చేయడానికి 2027వ సంవత్సరం నాటికి మరో 3వేల అదనపు ప్యాసింజర్ రైళ్లను నడపాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది....
వరదలు, మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా కాజీపేట నుంచి నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రద్దైన సాధారణ రైళ్లను పునరుద్ధరించింది. ఈనెల 19 నుంచి...
దేశంలో కరోనా కల్లోలం నేపథ్యంలో రైలు ప్రయాణం చేసే వారు కరువయ్యారు. ప్రయాణికులు లేక రైళ్లు వెలవెలబోతున్నాయి.
till now no passenger trains: తక్కువ ఖర్చుతో దూర గమ్యస్థానాలకు చేరుకోవాలంటే పేద, మధ్య తరగతి వారికి ప్రధానమైన రవాణ మార్గం రైల్వే. లాంగ్ జర్నీ అనగానే ముందుగా గుర్తొచ్చేది ట్రైనే. ఇన్నాళ్లూ ప్రయాణికులతో కిటకిటలాడిన రైల్వే స్టేషన్లు ఇప్పుడు బోసిపోయాయి. కరోనా ఆం�
Punjab CM appeals Kisan Unions to lift rail blockade to allow passenger trains మోడీ సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను పలు రాష్ట్రాలతో పాటుగా పంజాబ్ రైతులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. పంజాబ్ లో అయితే నిరసనలు, ధర్నాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. కొన్ని �
భారతీయ రైల్వే ప్రయాణికుల ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు రూట్లలో ప్రైవేట్ రైళ్లను నడిపే బాధ్యతను ఐఆర్సీటీసీకి అప్పగించింది రైల్వే. ఆ ప్రయోగం సక్సెస్ కావడంతో మరో 151 ప్రైవేట్ రైళ్లను నడిపేందుక�
కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో భారతీయ రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్-30వరకు ట్రావెల్ చేసేందుకు ప్రయాణికులు బుక్ చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ నెల 30 వరకు కూడా ఎలాంటి ప్యాసింజర్ రైళ్లు నడవ�
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతుంది. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లే అవకాశమే లేదు ఎక్కడా కూడా.. ఈ క్రమంలో ప్రజా రవాణా వ్యవస్థ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని వార్తలు వినిపిస్తుండగా.. రైల్వే ప్రయాణికులకు ఆ ఇబ్బంది లేదనట్