Home » passengers
ఢిల్లీ మెట్రోలో కొట్లాటలు, రీల్స్, పోల్ డ్యాన్సుల హంగామా తర్వాత తాజాగా ఓ వ్యక్తి భిక్షాటన చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మెట్రో అధికారులు స్పందించారు.
పబ్లిక్లో ఫేమ్ తెచ్చుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. సోషల్ మీడియాలో వైరల్ కావాలంటే వీడియోలు తీయాలి. అందుకోసం ప్రమాదకరమైన ఫీట్లు చేయడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా ప్లాట్ఫారమ్పై పిల్లిమొగ్గలు వేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మెట్రోలు, లోకల్ ట్రైన్లు ఇటీవల కాలంలో వైరల్ వీడియోలకు లొకేషన్లుగా మారాయి. ఓవైపు రీల్స్, వీడియోలతో యువత హోరెత్తిస్తుంటే.. తాజాగా కోల్కత్తా లోకల్ ట్రైన్లో మహిళలు ఘోరంగా తన్నుకున్నారు.
ఇటీవల కాలంలో రైళ్లలో కొందరి వికృత చేష్టలు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తోంది. ఇక వీటికి పరాకాష్ట అన్నట్లు కదులుతున్న రైలు నుంచి ఓ యువకుడు ఎదురుగా వెళ్తున్న రైలులోని ప్యాసింజర్లను బెల్టుతో కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఢిల్లీ మెట్రో రోజూ వార్తల్లో ఉంటుంది. తాజాగా ఓ యువకుడిని మహిళ తిట్టి, చెంప దెబ్బ కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మెట్రో అధికారులు స్పందించారు.
కూతురితో ప్రయాణికుడి ప్రవర్తన సరిగా లేదని ఆమె తండ్రి అతనిపై విరుచుకుపడ్డాడు. ఫ్లైట్ సిబ్బంది గొడవని సర్దుబాటు చేయడానికి తిప్పలు పడ్డారు. విస్తారా ఫ్లైట్ లో జరిగిన ఈ ఘటన వైరల్ అవుతోంది.
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక ప్రకటన విడుదల చేసింది. ఇక మెట్రో రైలులో మద్యం తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
పల్లె వెలుగు బస్సుల్లో ప్రతి రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో మహిళలు, సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఉన్నారు. వారికి ఆర్థికభారం తగ్గించాలనే ఉద్దేశంతోనే పల్లెవెలుగు బస్సుల్లో ‘టి-9 టికెట్’కు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చు�
ఢిల్లీ మెట్రోలో గతంలో ఇద్దరు మహిళల గొడవ వైరల్ అయ్యింది. వారిలో ఒకరు పెప్పర్ స్ప్రేతో దాడి చేయడం కలకలం రేపింది. తాజాగా ఇద్దరు మహిళలు బూటుతో, వాటర్ ప్లాస్క్తో తన్నుకున్నారు. తోటి ప్రయాణికులకు ఇబ్బందిని కలిగిస్తున్న ఇలాంటి వారిపై చర్యలు తీసు�
ఒడిశా రైలు దుర్ఘటన బాధితులకు బాసటగా నిలిచేందుకు ఎల్ఐసీ ముందుకు వచ్చింది. వారికి ఆర్ధికంగా ఉపశమనం కలిగించేందుకు సెటిల్మెంట్ క్లెయిమ్లను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కొన్ని సడలింపులను ప్రకటించింది.