Home » passengers
ఏదైనా రైలు ప్రమాదం జరిగినపుడు ప్రయాణికులు చనిపోయినా.. తీవ్రంగా గాయపడి శాశ్వతంగా అంగవికలురు అయినా.. చికిత్స కోసమైనా భారతీయ రైల్వే శాఖ రూ.10 లక్షలు బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఆన్ లైనులో టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.
వీరిని ప్రత్యేక బస్సులో ఆ రాష్ట్రానికి తరలిస్తున్నారు. అయితే, రైలు ప్రమాదంలో గాయపడిన వారితో వెళ్తున్న బస్సు పశ్చిమ బెంగాల్ లోని మేదినీపూర్ లో శనివారం ప్రమాదానికి గురైంది.
కొంతమంది అజాగ్రత్తతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కదులుతున్న రైలు ఎక్కబోయింది ఓ మహిళ. వెంటనే అప్రమత్తమైన RPF కానిస్టేబుల్ వెంటనే ఆమె ప్రాణాలు కాపాడారు. లేదంటే ఆమెకు పెద్ద ప్రమాదమే జరిగేది. ఈ విషయాన్ని RPF ట్విట్టర్ లో షేర్ చేయడమే కాకుండా ప్రయాణ
రైళ్లలో, బస్సుల్లో బీడీలు కాల్చేవాడట. ఆ అలవాటునే విమానంలోనూ కంటిన్యూ చేశాడు. ఇంకేముంది విమాన సిబ్బంది పోలీసులకు అప్పగించారు. మొదటిసారి ఫ్లైట్ ఎక్కానని మొర పెట్టుకున్నా కుదరలేదు. పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు.
బీదర్-యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రావాల్సిన సమయానికి మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. క్రిక్కిరిసిన ప్రయాణికులు సాధారణ కోచ్ దాటి స్లీపర్ కోచ్లోకి వచ్చారు. కోచ్ ఫ్లోర్పై పడుకుని నిద్రించారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఢిల్లీ మెట్రోలో ట్రెండ్ మారింది. లవర్స్ ముద్దులు పెట్టుకోవడాలు, పెప్పర్స్ స్ప్రే చల్లుకోవడాలు, వింత డ్యాన్స్లకు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తాజాగా ఓ యువకుడు అద్భుతమైన వాయిస్తో బాలీవుడ్ పాటలు పాడి అందరి మనసు దోచుకున్నాడు.
'ఐకమత్యం మహా బలం' అంటారు. అది నిరూపించారు ముంబయి జనం. రోడ్డుపై మొరాయించిన బస్సును ముందుకు నడిపించడానికి ఒకటై డ్రైవర్ కి సాయం చేశారు. ముంబయి పోలీసుల మనసు దోచుకున్నారు.
క్యాబ్ ఎక్కగానే ఫోన్లలో ముగినిపోతారు. దిగేటపుడు ఏదో ఒక వస్తువుని మర్చిపోతారు. ఆనక అది ఇంక దొరకక నానా హైరానా పడతారు. ప్రయాణికులు పోగొట్టుకునే వస్తువుల్లో కొన్ని వింత వస్తువులు కూడా ఉంటాయట. తాజాగా ఊబర్ లిస్ట్ పోస్ట్ చేసింది.
ప్రతి గ్రామ సర్పంచ్కు తమ విలేజ్ బస్ ఆఫీసర్ వివరాలను లేఖ రూపంలో తెలియజేస్తారు. ఆ ఆఫీసర్ సేవలను వినియోగించుకోవాలని కోరుతారు. మంచిగా పనిచేసే విలేజ్ బస్ ఆఫీసర్లను ప్రోత్సహించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రతి మూడు నెలలకోసారి పని�
రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలు బాగా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఆక్యూపెన్సీ రేషియా(ఓఆర్) 69గా ఉంది. దానిని 75కి పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే సంస్థలో ప్రతి ఒక్క సిబ్బందికి టాక్ట్ పేరుతో శిక్షణ ఇస్తున్నా�