Home » passengers
ఈ ఘటన శనివారం సాయంత్రం కురవి మండలం, అయ్యగారిపల్లి వద్ద రహదారిపై జరిగింది. గ్రానైట్ రాయితో లారీ వెళ్తుండగా, అది జారి కింద పడిపోయింది. ఆ రాయి దొర్లుకుంటూ వెళ్లి, వెనకాల వస్తున్న ఆటోపై పడింది.
Airtel 5G Plus Services : భారతి ఎయిర్టెల్ బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 2 (T2) వద్ద ఎయిర్టెల్ 5G ప్లస్ సర్వీసులను ప్రారంభించింది. దాంతో భారత్లో 5G సపోర్టు పొందిన మొదటి విమానాశ్రయంగా నిలిచింది.
IRCTC రాత్రిపూట ప్రయాణించే ప్రయాణికుల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతుందని కూడా చూడకుండా ఇష్టానుసారంగా వ్యవహరించేవారికి ఈ మార్గదర్శలు తప్పనిసరిగా వర్తిస్తాయి. ఇవి పాటించకపోతే జరిమానా తప్పదంటూ సూ�
కారులో సీట్ బెల్టు పెట్టుకోకుంటే ఇకపై డ్రైవర్తోపాటు, ప్రయాణికులు కూడా చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సిందే. నవంబర్ 1 నుంచి ముంబై పరిధిలో తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, లేకుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
నిన్న ఒక్క రోజే 4 లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రో రైల్ అధికారులు తెలిపారు. అత్యధికంగా మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్లో దాదాపు 2.46 లక్షల మంది ప్రయాణించినట్లు వెల్లడించారు. నాగోల్-రాయదుర్గం కారిడార్లో దాదాపు 1.49 లక్షల మంది, జేబీఎస్-ఎంజీబీఎస్ �
హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం వేళ రోడ్లపై రద్దీ పెరిగింది. ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. పలు మార్గాల్లో వాహనాలను మళ్ళిస్తున్నారు. దీంతో ప్రయాణికులు మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలో వెళ్ళడానికి ఆసక్తి కనబర్చుతున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్
దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకు కరోనా కేసులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానాల్లో ప్రయాణించే వారు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. విమాన ప్రయాణికు
ఒక అమ్మాయి తన బాయ్ఫ్రెండ్కు సరదాగా పంపిన మెసేజ్ విమానం నిలిచిపోయేందుకు కారణమైంది. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో ఆదివారం జరిగింది. ఇంతకీ ఇద్దరి మధ్యా జరిగిన చాటింగ్ సంగతి ఏంటంటే..
శనివారం రాత్రి.. ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ టామాక్ ఏరియాలో విమాన ప్రయాణికులు నడుచుకుంటూ వెళ్లిన ఘటనపై డీజీసీఏ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.
రైలు కంపార్టుమెంట్లోకి దూరిన పాము కొద్దిసేపు ప్రయాణికుల్ని, రైల్వే అధికారుల్ని హడలెత్తించింది. పామును పట్టుకునేందుకు రైలును మధ్యలో ఆపి అధికారులు గంటసేపు తనిఖీలు నిర్వహించారు.