Home » passengers
రన్ వేపై విమానాన్ని నెట్టిన ప్రయాణికులు..!
ఒమిక్రాన్ భయంతో ఇండియాలో ఉన్న వివిధ దేశాల ప్రజలు తిరిగి సొంత దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారిగా తాకిడి పెరగడంతో విమాన ప్రయాణ చార్జీలు భారీగా పెరిగాయి.
కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ ఆందోళనకు గురి చేస్తోంది. ఒమిక్రాన్ కట్టడికి అన్ని దేశాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా పలు..
విమాన టికెట్లు చౌకగా లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణికులకు, వారి లగేజీకి విడివిడిగా టికెట్లు తీసుకొచ్చేందుకు విమానయాన సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
స్పైస్జెట్ EMI ఆఫర్ ప్రకటించింది. స్పైస్ జెట్ లో ప్రయాణించే ప్రయాణీకులు విమానం టిక్కెట్లను వాయిదాల పద్దతిలో కొనుక్కునే సౌలభ్యాన్ని కల్పించింది.
అనంతపురం జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్ లో కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలును కార్మికులు, ప్రయాణికులు నిలిపి వేశారు. దీంతో కాచిగూడ ఎక్స్ ఫ్రెస్ రైలు అరగంట నుంచి నిలిచిపోయింది.
భారత రైల్వే శాఖ ప్రయాణీకుల నుంచి ‘పైసా వసూల్’ పద్దతి మొదలు పెట్టిందా అన్నట్లుగా ఉంది. ఇకనుంచి రైల్లో దుప్పట్లు, బెడ్షీట్స్ కావాలంటే భారీగా చెల్లించుకోవాల్సిందేనంటోంది.
కొందరు ప్రయాణికుల చేష్టల వల్ల రైల్వేకి పెద్ద సమస్య వచ్చింది. వారి చర్యల కారణంగా ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఆ ఖర్చుని తగ్గించుకునేందుకు ఇండియన్ రైల్వేస్ కొత్త విధానానికి
దసరా సీజన్ కావడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు స్టార్ట్ చేసేశాయి. టికెట్ ధరలు భారీగా పెంచేశాయి. విశాఖ నుంచి హైదరాబాద్ కు వచ్చే ప్రత్యేక బస్ టికెట్ పై 200శాతం రేట్లను పెంచేశాయి. వైజా
ఓ విమానంలో స్మార్ట్ ఫోన్ పేలడంతో కలకలం రేపింది. దీంతో ఆ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు విమాన సిబ్బంది. ఈ ఘటన వాషింగ్టన్ లో చోటు చేసుకుంది.