Home » passengers
ఇండియాలో రైలు ఆలస్యంగా రావడం చాలా సాధారణ విషయమని తెలిసిందే. అయితే.. ఇలా రైలు ఆలస్యమైనా ప్రతిసారి అందులోని ప్రయాణికులకు పరిహారం అందిస్తే..
ప్రయాణీకుల డిమాండ్ దృష్ట్యా, భారతీయ రైల్వేలు వివిధ జోన్లలో నిరంతరం పెరుగుతున్న రైళ్ల సంఖ్యతో రైళ్ల నిర్వహణ వ్యవధిని విస్తరిస్తోంది.
రైలు ప్రయాణికులకు అలర్ట్. రిజర్వేషన్ చేసుకోవాలని అనుకుంటున్న వారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. రైల్వే రిజర్వేషన్ సేవలు తాత్కాలికంగా
బస్సుల నిర్వహణలో సమన్వయ లోపం కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సాంకేతిక కారణాల వల్ల బస్సులు రద్దయితే ప్రయాణికులకు సమాచారం ఇచ్చే పరిస్థితి కూడా లేదు.
వచ్చే వారంలో ధరల పెంపు నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ముడిసరుకుల ధరలో తగ్గుతాయని అంచనావేసినప్పటికీ వాటి ధరలు తగ్గకపోగా పెరుగుతుండంతో ఖర్చులు అధికమయ్యాయి
ప్రజారవాణాలో నౌకాయానం కీలక భూమిక పోషించేలా కేరళ ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో నెలవారీ పాసులు జారీ చేయనుంది రైల్వే శాఖ. రైల్వే ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా నెలవారీ పాసులను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది.
ప్రయాణికులతో వెళ్తున్న విమానం సముద్రంలో కూలిపోయిన ఘటన మంగళవారం రష్యాలో చోటుచేసుకుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయాలనే నిబంధనను ఎత్తేసింది ఢిల్లీ ప్రభుత్వం. సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ.. వెంటనే అమలుకావాలని ఆదేశాలిచ్చింది.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17మంది చనిపోయారు. 20మందికి గాయాలయ్యాయి.