passengers

    ఢిల్లీ వెళ్లే వారికి ముఖ్య గమనిక, ప్రభుత్వం కొత్త నిబంధన

    February 24, 2021 / 10:53 AM IST

    delhi says Negative covid report to be mandatory: దేశంలో మరోసారి కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, చత్తీస్ ఘడ్, మధ్య�

    ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ ఆఫర్

    February 6, 2021 / 03:15 PM IST

    ap rtc bumper offer to passengers: ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. బస్సు చార్జీలో రాయితీ ఇచ్చింది. అయితే రాయితీ కండీషన్స్ అప్లయ్ అవుతాయి. మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. డాల్పిన్, అమరావతి, ఇంద్ర, సూపర్‌ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్�

    సంక్రాంతికి రెగ్యులర్‌ రైళ్లు లేనట్టే

    January 12, 2021 / 09:26 AM IST

    no regular trains only special trains for sankranthi festival : సంక్రాంతికి కూడా రెగ్యులర్‌ రైళ్లు తిరగడం కష్టమేనా? పండుగకు కూడా ప్రత్యేక రైళ్లతోనే సరిపెట్టుకోవాలా? అదనపు చార్జీల బాదుడు తప్పదా? అంటే.. దక్షిణమధ్య రైల్వే వర్గాలు అవుననే సమాధానమే చెబుతున్నాయి. సంక్రాంతికి సొంతూళ్లక�

    Indian Railway New Year Gift..ఇప్పుడు టిక్కెట్ బుకింగ్ వెరీ ఈజీ..ఫుడ్ కూడా బుక్ చేసుకోవచ్చు

    December 31, 2020 / 01:01 PM IST

    IRCTC Website revamp tickets booking easy : రైల్వే శాఖ ప్రయాణీకులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఇక నుంచి రైల్వే టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకోవటానికి మరింత ఈజీ చేసింది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఆన్‌లైన్ లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయి. రైల్వే ప్రయాణికులు కూడా టిక్�

    20 మందికి కరోనా పాజిటివ్

    December 23, 2020 / 08:26 AM IST

    చేదు నిజం : కోటి మంది టికెట్ కొన్నారు, కానీ..రైలు ప్రయాణం చేయలేదు

    November 2, 2020 / 01:43 PM IST

    1 Crore Waitlisted Passengers Denied Train Travel : దేశంలో పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల అవసరాలను ఆ శాఖ తీర్చేలేకపోతోందన్న చేదు నిజం మరోసారి బయట పడింది. టికెట్‌ కొన్నా…చాలా మంది ప్రయాణానికి దూరమవుతున్నారన్న విషయం ఓ ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఒక్క 2019-2020 ఏడాదిలోన�

    పండక్కి పల్లెకు వెళ్లేదెలా? తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడుస్తాయా

    October 21, 2020 / 04:30 PM IST

    rtc buses: దసరా పండుగ దగ్గర పడుతోంది. మరి తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయా..? అంతర్రాష్ట్ర సేవలపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందా..? కనీసం పండుగ పూట అయినా రెండు ఆర్టీసీ సంస్థలు రాజీకొస్తాయా..? ఇన్ని అనుమానాలు, సందేహాల మధ్య పండక్�

    మాస్క్ వేసుకోమన్నారని అందరూ చచ్చిపోతారంటూ మహిళ వార్నింగ్.. విమానం నుంచి దించేసిన సిబ్బంది

    October 21, 2020 / 09:29 AM IST

    Mask ధరించలేదని బెల్‌ఫాస్ట్ నుంచి ఎడిన్‌బర్గ్ కు వెళ్తున్న ఈజీజెట్ విమానం నుంచి మహిళను దించేశారు. మాస్క్ వేసుకోకుండా విమానం ఎక్కడమే కాకుండా తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలని చెప్పడంతో నిరాకరించింది ఆ మహిళ.. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ చనిపోతారంట�

    గ్రేటర్ మునిగిన వేళ, గర్భీణి కోసం మెట్రో రైలు పరుగు

    October 17, 2020 / 08:35 AM IST

    Hyderabad Metro : అవును మీరు వింటున్నది నిజమే. ఒక్కరి కోసం మెట్రో రైలు పరుగులు తీసింది. ఇది ఎక్కడో జరిగింది కాదు. హైదరాబాద్ లో. సర్వీసు సమయం ముగిసినా..గర్భిణీ కోసం ప్రత్యేకంగా రైలును నడిపి ఆ ఒక్కరిని భద్రంగా గమ్యానికి చేర్చారు మెట్రో సిబ్బంది. ఈ విషయాన్న

    హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, త్వరలో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు

    September 19, 2020 / 05:39 PM IST

    అంతరాష్ట్ర బస్ సర్వీసుల విషయంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య పేచీ కొనసాగుతోంది. దానిపై ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. మరి.. హైదరాబాద్‌లో సిటీ బస్సులు ఎప్పటి నుంచి తిరుగుతాయ్. ఈ క్వశ్చన్‌కి మాత్రం ఆర్టీసీ అధికారుల నుంచి స్పష్టత రావడ�

10TV Telugu News