Home » passengers
ఏపీలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. ఆరు నెలలుగా డిపోలకే పరిమితమైన సిటీ సర్వీసులు నేటి(సెప్టెంబర్ 19,2020) నుంచి ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా మార్చి 22 నుంచి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. క్రమంగా కొన్ని రాష్ట్రాల్లో కే�
AP & TS RTC : తెలుగు రాష్ట్రాల మధ్య నెలలుగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అధికారుల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రులు అజయ్, పేర్ని నాని�
దేశ వ్యాప్తంగా మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు ఐదున్నర నెలల తర్వాత మెట్రో మళ్లీ కూతపెట్టనుంది. హైదరాబాద్లోనూ 2020, సెప్టెంబర్ 07వ తేదీ సోమవారం మెట్రోరైల్ పరుగుపెట్టనుంది. భాగ్యనగరంలో మెట్రోసేవలు దశల వారీగా అందుబాటులోకి ర�
కరోనా కాలంలో మాస్క్ తప్పనిసరి. మాస్క్ పెట్టుకోకపోతే జరిమానా విధిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఇంకా చాలా మంది పట్టించుకోడం లేదు. మాస్క్ లేకుండానే బయట తిరుగుతున్నారు. రైళ్లు, విమానాల్లోనూ కొందరు మాస్క్ పెట్టుకోవడం లేదు. ఈ క్రమంలో డైరెక్టర�
కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో జరిగిన విమాన ప్రమాదంలో సహాయక చర్యలు చేపట్టిన 26 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. వీరిలో అధికారులున్నారు. వీరందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మలప్పురం వైద్యాధికారి డాక్టర్ కె.సక�
కేరళలోని కోళీకోడ్ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు పైలెట్లతో సహా 19మంది మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో 127 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 7, 2020) రాత్రి కోళీకోడ్ విమనాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానం రన్వ�
కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిరిండియా విమానం(IX-1344) ప్రమాదం భారిన పడింది. శుక్రవారం రాత్రి 7.40 గంటలకు కోజికోడ్లోని కరిపూర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి రన్వేపై క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో విమానం ర�
విమానంలో పైలట్ గైడ్ గా వ్యవహరించడం ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారు కదూ. కానీ నిజంగానే విమానంలో ప్రయాణిస్తున్న వారికి ముఖ్యమైన ప్రదేశాలు, వాటి గురించి తమిళంలో చెబుతున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. చెన్నై – మధురై విమానంలో కావ�
పియుష్ గోయల్ నేతృత్వంలో భారత రైల్వే రూ.30వేల కోట్ల మెగా ప్రైవేట్ రైళ్ల ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది కేంద్ర రైల్వే శాఖ. దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో ప్రైవేటు రైళ్లను నడిపించేందుకు నిర్ణయం తీసుకున్న కేంద్రం.. సికింద్రాబాద్ క్లస్టర్లో పది రూట�
కరోనా వైరస్ మహమ్మారి విస్తరించకుండా ముందు జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం(మార్చి 22,2020) దేశవ్యాప్తంగా జనతా