Home » passengers
ఇండియన్ రైల్వేస్ 168రైళ్లను రద్దు చేసింది. కరోనావైరస్ భయంతో మార్చి 20 నుంచి 31వరకూ రైళ్లు రద్దు చేస్తున్నట్లు గురువారం సంచలన ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే బుధవారం 99రైళ్లు రద్దు చేశారు. ఈ మేరకు ప్రయాణికులందరికీ పర్సనల్గా ట్రైన్ సర్వీస్ క్యాన్�
ప్రపంచ వ్యాప్తంగా కరోనా గడగడలాడించేస్తోంది. దాని పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు. మాస్క్ లేకుండా గడపదాటే ధైర్యం చేయటంలేదు. దీంతో కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఏం చేసేందుకైనా ప్రజలు వెనకాడట్లేదు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా విమానంలో ఇ
కోవిడ్ – 19 (కరోనా) వైరస్ విజృంభిస్తోంది. వూహాన్ నగరం శ్మశానంలా మారిపోయింది. ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వైరస ప్రభావంతో దాదాపు 2 వేల 300 మంది చనిపోగా..75 వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడినట్లు అంచనా. చైనాలో పుట్టిన
మీరు క్రూయిజ్ షిప్ లో విహారయాత్రకెళ్లారు. అంతలోనే ఒక మిస్టీరియస్ వైరస్ షిప్ మీదున్నవాళ్లందరికీ సంక్రమిస్తోంది. మీకు తెలిసినవాళ్లే వైరస్ కు చిక్కారు. కొత్తగా ఎవరికీ
మనదేశంలోని రైళ్లల్లో జనరల్ బోగీల్లో ప్రయాణం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. గర్భిణీలకు కూడా సీటు సాయం చేసేందుకు దాదాపు ఎవ్వరూ ముందుకురారు. చాలా తక్కువ మందే పెద్దవారు,గర్భిణీ,చిన్నపిల్లలున్నారు అంటూ తమ సీటుని వదులుకుంటుంటారు. అయితే భార
చైనాలోని వుహాన్(wuhan) నగరంలో పుట్టిన Coronavirus.. ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో విజృంభించిన కరోనా వైరస్ క్రమంగా ఇతర దేశాలకూ వ్యాపిస్తోంది. ఇప్పటివరకు
ఆయన ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్. డ్యూటీలో చాలా బాధ్యతగా ఉండాలి. జాగ్రత్తగా బస్సు నడపాలి. ఎందరో ప్రయాణికుల ప్రాణాలు డ్రైవర్ మీదే ఆధారపడి ఉంటాయి. డ్రైవర్ బండిని జాగ్రత్తగా
దేశంలోనే రెండవ ప్రైవేట్ తేజాస్ రైలును భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) అహ్మదాబాద్-ముంబైల మధ్య నడుపుతోంది. తేజాస్ రైలు బుధవారం(జనవరి 22,2020) న గంటకు పైగా ఆలస్యం కావటంతో ప్రయాణికులకు రూ. 63 వేల నష్టపరిహారం చెల్లించినట్లు భారత రైల్�
చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రజలు వుహాన్ నగరంలో ఈ వైరస్ బారిన పడగా, నేటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి తమ దేశ ప్రజలకు సోకకుండా ఆయా దేశాలు చర్యలు తీసుకుంటున్నా�
ప్యాంట్లు విప్పేసి అండర్ వేర్ లతో మెట్రో రైళ్లలో ప్రయాణించారు కొంతమంది ప్రయాణికులు. అలా ప్రయాణించిన వారిలో మగవాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా ఉన్నారు. ప్యాంట్లు లేకుండా వచ్చి మెట్రో రైళ్లు ఎక్కిన వీరిని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుం�