passengers

    పక్క సీటులో పిల్లలు ఉన్నారు జాగ్రత్త : విమానంలో బేబీ సీట్ మ్యాప్ ఫీచర్ 

    September 28, 2019 / 11:43 AM IST

    బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో వెళ్లే ప్రయాణికుల్లో రెండేళ్ల చిన్నారుల వరకు ఎలాంటి టికెట్ ఉండదు. వారికి ప్రత్యేకించి సీటు అక్కర్లేదు. కానీ, ఈ విమానంలో మాత్రం బేబీ సీటు మ్యాప్ ఫీచర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది.

    ఎవ్వరూ లేకుండానే ప్రయాణించిన 46పాక్ విమానాలు

    September 22, 2019 / 05:37 AM IST

    పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఇస్లామాబాద్ నుంచి వెళ్లే 46 విమానాల్లో ఒక్కరు లేకుండానే గాల్లోకి ఎగిరాయట. 2016-17 సంవత్సరంలో ఇలా జరిగిందని ఓ మీడియా కథనంలో రాసుకొచ్చింది. జీయో న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇలా ప్రయాణించడం వల్ల 180మిలియన

    ఇండియన్ రైల్వే ఆఫర్ : ప్లాస్టిక్ బాటిల్ క్రషర్లు వాడండి.. మొబైల్ రీఛార్జ్ చేసుకోండి!

    September 11, 2019 / 09:59 AM IST

    ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు భారత రైల్వే శాఖ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పియూష్ గోయెల్ అధ్యక్షతన రైల్వే మంత్రిత్వ శాఖ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన దిశగా అడుగులు వే�

    నో ఫుడ్..రాత్రంతా నిలిచి ఉన్న విమానంలోనే ప్రయాణికులు

    September 5, 2019 / 02:34 PM IST

    ప్రయాణికులను బుధవారం(సెప్టెంబర్-4,2019) రాత్రంతా నిలిచి ఉన్న విమానంలో బలవంతంగా ఉంచిందని “ఇండిగో”పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA విచారణకు ఆదేశించింది.  ముంబై నుంచి జైపూర్ కి వెళ్లవలసిన ఇండిగో విమానం… బుధవ�

    బిగ్ రిలీఫ్ : మెట్రో రైళ్లలో కొత్త రూల్స్.. మీ లగేజీ బరువు పెరిగింది

    September 2, 2019 / 10:39 AM IST

    మెట్రో రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్. మెట్రో రైళ్లలో కొత్త రూల్స్ వచ్చాయి. మినిస్టరీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ (MoHUA) లగేజీ నిబంధనల్లో మార్పులు చేసింది.

    ఏపీలో 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు బోల్తా : ప్రయాణికులకు గాయాలు

    May 6, 2019 / 03:15 AM IST

    ఏపీలో రెండు వేర్వేరు చోట్ల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. ప్రకాశం జిల్లా గుడిపాడు సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సు రోడ్డు డివైడర్ ని ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో  15మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థి

    రేపల్లె ప్యాసింజర్‌కి కరెంట్ షాక్ : ప్రయాణికులకు గాయాలు

    May 4, 2019 / 10:09 AM IST

    గుంటూరు రేపల్లె ప్యాసింజర్ రైలుకి కరెంట్ షాక్ తగిలింది. బోగీలకు కరెంట్ పాస్ అయ్యింది. దీంతో 10మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బోగీలకు కరెంట్ పాస్ అవడంతో ఈ ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ తో భయపడిపోయిన కొందరు ప్రయ

    రైళ్లలో ఇబ్బంది పెట్టిన 70వేల మంది హిజ్రాలు అరెస్ట్

    April 25, 2019 / 04:15 PM IST

    రైలులో జనరల్ బోగీలో వెళ్తుంటే హిజ్రాల తాకిడి ఎలా ఉంటదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బెదిరించి డబ్బులు నొక్కేసేందుకు విపరీతంగా ట్రై చేస్తుంటారు. హిజ్రాల బెదిరింపులపై దేశవ్యాప్తంగా రైల్వేశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుంటాయి. అయితే చర్యలు

    రైడ్ రైట్ : ట్రాఫిక్ లో వద్దు మెట్రోనే ముద్దు 

    April 19, 2019 / 04:24 AM IST

    హైదరాబాద్ నగర వాసులు ట్రాఫిక్ కష్టాలను గట్టెక్కించేందుకు ఆపద్భాంధవిలా వచ్చింది మెట్రో. కురుక్షేత్రంలో అభిమన్యుడిలా ట్రాఫిక్ లో చిక్కుకున్న నగరవాసులకు ఫుల్ జోష్ నిస్తోంది మెట్రో. సమయానికి రాని ఆర్టీసీ బస్సులు..క్యాబ్స్ లో వెళ్లాలన్నా..ఆట�

    బలూచిస్థాన్‌లో ఘోరం :14 మందిని దారుణంగా చంపేశారు

    April 18, 2019 / 08:31 AM IST

    పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఘోరం జరిగింది. నాలుగు బస్సులను నిలిపివేసి ప్రయాణీకులకు బలవంతంగా కిందకు దింపేశారు. అనంతరం వారిని ఘోరంగా చంపేశారు.  కరాచీలోని పోర్ట్‌ మెగాసిటీ నుంచి ఒర్మారాలోని తీర ప్రాంత పట్టణానికి వెళ్తున్న నాలుగు బస్సు�

10TV Telugu News