Home » passengers
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా మోడీ ఫోటో ఉన్న టిక్కెట్లను అమ్మవద్దంటూ ఇప్పటికే పలు రవాణా సంస్థలకు ఈసీ నోటీసులు జారీ చేసింది.
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగిన క్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు.
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. భారత రైల్వే బోర్డు.. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం మరో కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకోస్తోంది. ఈ సదుపాయం ఆన్ లైన్, ఆఫ్ లైన్ టికెంట్ బుకింగ్ కు రెండెంటికి అందుబాటులోకి రానుంది.
ఎన్నికలు వస్తే చాలు అనకాపల్లిలో అయినా,ఆఫ్రికాలో అయినా రాజకీయనాయకులు ఒకేలా ఉంటారు.ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నానారకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అధికారంలో ఉన్నన్ని రోజులు గుర్తుకురాని సమస్యలు నాయకులకు అప్పడే గుర్తుకువస్తాయి.అయ్�
రాజమండ్రి: యశ్వంత్పూర్-టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలులో మంగళవారం(మార్చి-5-2019) తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు
రాజమండ్రి: యశ్వంత్పూర్-టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలులో మంగళవారం(మార్చి-5-2019) తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించిది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్
రైలు దొంగలు ఎక్కుయితున్నారు. ప్రయాణీకుల లాగానే ఎక్కి..సందడి లేని ప్రాంతం వద్దకు రాగానే దొంగలు విజృంభిస్తున్నారు. మారణాయుధాలు చూపించి అందినదాడికి దోచుకెళుతున్నారు. శుభకార్యాలకు..పుణ్యక్షేత్రాలకు, విహార యాత్రలకు వెళ్లే వారిని టార్గెట్ చేస�
జెట్ ఎయిర్ వేస్కు కష్టాలు మీద వచ్చి పడుతున్నాయి. నిధుల కొరతతో సతమతమవుతున్న ఈ సంస్థ విమానాలను రద్దు చేసుకొంటోంది. మరో రెండు విమాన సర్వీసులను నిలిపివేసింది. ఇలా ప్లయిట్స్లను క్యాన్సిల్ అయినవి మొత్తం 23. పన్నుల ఎగవేతకు పాల్పడిందనే ఆరోపణలు గు�
లాహోర్-ఢిల్లీల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు సోమవారం(మార్చి-4,2019) పాక్ అధికారులు ప్రకటించారు.
సికింద్రాబాద్ : సెట్విన్ బస్సు బీభత్సం సృష్టించింది. ఏకంగా ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న వారికి గాయాలయ్యాయి. మందు కొట్టి డ్రైవింగ్ చేశాడని ప్యాసింజర్స్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటన సికింద్రబాద్లో చోటు చేసుకుంది. జనవరి 28వ తేదీ ఉదయం సిక�